jibk, kibnollnnn bbkkkkjgvl i;b;gb bbbjjbi bkkkji nkbbbbbbhbkb bkjnmvcxseyhj
భారత రాజ్యాంగం
Wednesday, 31 May 2017
Sunday, 26 April 2015
భారతదేశంలో పౌరసత్వాన్ని పొందే పద్దతులు :
- భారత రాజ్యాంగంలో దేశపౌరసత్వాన్ని పొందే పద్ధతులను గురించి లేదా పౌరసత్వాన్ని కోల్పోయే పద్ధతులను గురించి ఏలాంటి విశ్లేషణాపూర్వక నిబంధనలు పేర్కోనలేదు.
- భారత పార్లమెంటు రూపోందించే చట్టాలనూసరించి మన దేశ పౌరసత్వాన్ని పోందే పద్ధతులు కోల్వోయో పద్ధతులు నిర్ణయించబడతాయి.
- భారత పౌరసత్వ చట్టాన్ని 1955లో మొదటిసారిగా రూపొందించారు
- భారత పౌరసత్వచట్టాన్ని-1955లో కోన్ని సవరణలను పార్లమెంటు చేసినది
* 1992,2003,2004,2005 లో కూడా సవరణలు చేశారు
- భారత పౌరసత్వచట్టాన్ననుసరించే మన దేశంలో 5 పద్ధతులదార్వా పౌరసత్వంను పొందవచ్చు
- జన్మించిన స్థలం ఆధారంగా పౌరసత్వంను పొందండ "జంస్సోలి"
- జనవరి 26,1950 తర్వాత మనదేశంలో జన్మించిన వారందరికీ దేశ పౌరసత్వం లభిస్తుంది
- విదేశీయులకు,రాయాబారాలకు,దౌత్యవేత్తలకు,ప్రైవేటు పనులపై మన దేశమును సందర్మించేవారికి ఈ నిబందన వర్తంచదు
- రక్త సంబంధం ద్వార పౌరసత్వం పొందే పద్ధతి "జస్ సాంగ్వినాస్"
- భారతీయ తల్లిదండ్రులకు విదేశాల్లో సంతానం కలిగినప్పటికీ వారి తల్లిదండ్రుల ద్వారా మనదేశ పౌరసత్వాన్ని ఈ పద్ధతిద్వారా పొందవచ్చును
(3) నమోదుద్వారా :
- భారతీయులను వివాహామండిన విదేశీయులు కూడా మనదేశ పౌరసత్వంను పొందవచ్చును
- మనదేశీయులను వివాహామాడినవారు ఈ దేశ పౌరసత్వం కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాలి
- ప్రస్తుతం ఈ పద్ధతిద్వారా పౌరసత్వం పొందాలంటే 5 సం"లు స్థిరనివాసులై ఉంటూ తమపేర్లను నమోదు చేసుకొని 12నెలల తర్వాత నిబంధలను పాటించినదీ లేనిదీ పరిశీలించిన 6 నెలల తర్వాత వారికి పౌరసత్వం లభిస్తుంది
- ఈ పద్ధతి ద్వారా పౌరసత్వం పొందినవారికి ఉదాహారణ- శ్రీమతీ సోనియగాంధీ
(4) సహాజీక్నత పౌరసత్వం :
- సహాజసిద్ధంగా లభించిన తమ మాతృదేశ పౌరసత్వాన్ని వధులుకొని మనదేశ పౌరసత్వాన్ని స్వీకరించాలాలని కోరుకునే విదేశీయులకు కల్పించే పౌరసత్వమే "సహాజీకృత పౌరసత్వం "
- గతంలో ఈ పద్ధతి ద్వారా పౌరసత్వాన్ని పొందాలంటే కనిసం 5సం;లు స్థీరనివాసులై ఉండాలి
- 1986 చట్టసవరణనను సరించి కనిసం 10సం;లు స్థిరనివాసులై ఉండాలి.అదే విధంగా గుర్తింపు పొందిన భారతియ భాషాలలో ఏదైనా ఒక భాషపై అవగాహాన ఉండాలి ఈ పద్ధతిద్వారా దేశ పౌరసత్వం పొందినవారు-(మథర్ థెరిస్సా)
(5) భూభాగాల విలీనంద్వారా:
- ఏదైనా ఇతరప్రాంతాలు అనగా భూభాగాలు మనదేశంలో వీలీనం చెందినపుడు ఆ ప్రాంతంలో నివసించే ప్రజలకు మనదేశ పౌరసత్వాన్ని కల్పించవచ్చు
ఉదా; 1975 లో సిక్కిం భారత్ లో విలినమవటం
పౌరసత్వం _కోల్వోయే పద్ధతులు ;
(1) పరిత్యాగము : ఏ భారతీయుడైననూ విదేశీ పౌరసత్వాన్ని పొందాలనే కోరికతో తనకు తాను స్వచ్చందంగా మనదేశ పౌరసత్వాన్ని వదులుకోవడమే "పరిత్యాగము"(2) అంతమగుట : ఏ వ్యక్తీ అయిననూ విదేశీ పౌరసత్వాన్ని స్వీకరించనప్పుడు సహాజసిద్ధంగానే మనదేశ పౌరసత్వాన్ని కోల్వోతాడు.విదానమే "అంతమగుట"
(3) అంతమొందించుట : ప్రభుత్వం భారత పౌరసత్వ చట్టాలననుసరించి కోన్ని సందర్భాలలో కొందరి పౌరసత్వాన్ని రద్ధుచేస్తుంది
ఉదా: దేశద్రోహాన్ని పొల్పడినపుడు,భారత సార్వభౌమత్వాన్ని సవాల్ చేసినపుడు ఇతరులు అనగా మనదేశ పౌరసత్వం స్వీకరించినవారు నియమ నిబందనలను ఉల్లంఘించినపుడు వారి పౌరసత్వాన్ని రద్ధుచేయటమే :అంతమొందించుట"
Thursday, 16 April 2015
రాష్ట్రాల పునర్వ్యవస్థికరణ మీద ఏర్పడిన కమీటిలు
S.K.థార్ కమీషన్ :
- S.K.థార్ కమీషన్ రాజ్యాంగపరిషత్ చైర్మన్ రాజేంద్రప్రసాద్ కమిటిని ప్రకటించారు
- అలహాబాద్ హైకోర్టు న్యాయామూర్తియోన s.k థార్ నేత్నత్వంలో ఒక కమీటినేర్పరచి బాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును పరిశీలించాలని కోరారు
- s.k.థార్ నేత్నత్వంలో పన్నాలాల్,జగత్ ,నారాయాణ్ లాల్ లోతో కూడిన కమీటి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును వ్యతిరేకించినది
- రాష్ట్రాల పునర్వ్యవస్ధికణ అబివ్నద్ధి పాలానాసామర్థ్యం మొదలైన అంశాలుపై మాత్రమే జరగాలని సూచించినది.
- థార్ కమీటీ నీవేదికపట్ల ఆంద్రలో తీవ్రనిరిదసనలు వ్యక్తమైనది
JVPకమీటీ :
- 1948 డిసెంబర్ జైపూర్ కాంగ్రెస్ సమావేశం రాష్ట్రాల పునర్వ్యవస్ధీకరణపై నెహ్రూ పటేల్ మరియు పట్టాభి సీతారామయ్యాలతో ఒక కమీటీ నేర్పరించారు.
- కేవలం భాషాను ఆధారంగా మాత్రమే రాష్ట్రాల పునర్వ్యవస్ధీకరణ జరపాలని పరిపాలన,అభివ్నద్ధి,జాతీయ సమైక్యత వంటి అంశాల్లి పరిగణించాలిని jvp కమిటీ సూచించింది
- ప్రత్యేకాంథ్ర రాష్ట్ర ఏర్పాటును ప్రత్యేక ద్నష్ణితో చూడాలి
- ఆంద్రరాష్ట్ర ; 1952,ఆగస్టు 15న గోల్లపూడి సీతారామయ్యశాస్త్రి ప్రత్యేకాంద్ర ఏర్వాటుకై ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు.
- నిరాహార దీక్ష 35వ రోజున ఆచార్య వినోచాభావే హామీననుసరించి దీక్ష విరమించారు.
- 1952 అక్టోబర్ 19 నుండి మద్రాసులోని బులుసు సాంబమూర్తి గ్నహూలో పొట్టిశ్రీరాములు ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ నిరహర దీక్ష ప్రారంభించారు..
- దీక్ష 50 వ రోజున మద్రాసును సందర్మించిన నెహ్రూ మద్రాసు వదులుకున్నట్లయితే ప్రత్యేకాంథ్ర ఏర్పాటు కష్టమేమీ కాదని అబిప్రాయపడ్డారు
- 1952,డిశంబర్ 15న పొట్టి శ్రీరాయుల మరణంతో హింస నిరసనలు పెరిగినది
- డిశంబర్ 19న నెహ్రూ ప్రత్ర్యేకాంద్ర ఏర్పాటును పార్లమెంటులో ప్రకటించారు
కైలాసనాథ్ వాంచూ :
- కైలాసనాథ్ వాంచూ నేత్నత్వంలో ఏర్పడిన కమీటీ ప్రత్యేకాంద్ర విధివిదానాలను సూచించినది
- s.n.మిశ్రా కమీటీ సూచననుసరించి" ఓళ్లారని " మైసూరులో విలీనం చేశారు
- 11 జిల్లాలతో కూడిన ప్రత్యేకాంధ్ర ఏర్పాటును 1953,అక్టోబర్ 1న ప్రకటించారు
- 1937 లో జరిగిన " శ్రీభాగ్ ఒప్పంద్రం " ను అనుసరించి రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయించారు
- ఆంద్రా రాయాలసిమ నాయకుల మద్య జరిగిన ఒప్పందంపై 6గురు సంతకాలు చేశారు
- ఈ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాజదానినీ ఆంద్రాలో హైకోర్టును ఏర్పరచాలని నిర్ణియించారు
- టంగూటూరు ప్రకాశం $ సూచనప్రకరం : కర్నూలులో రాజదానినీ గుంటూరులో హైకోర్టుల ఏర్పాటూ జరిగింది
- ఆంధ్రరాష్ట్ర మొదటి గవర్నర్: సి.యం.త్రివేది
- ఆంధ్రరాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి:టంగూటూరి ప్రకాశం పంతులు
- ఆంధ్రరాష్ట్ర మొదటి ఉపముఖ్యముంత్రి:నీలం సంజీవ రెడ్డి
- ఆంధ్రరాష్ట్ర చివరి ముఖ్యమంత్రి: బెజవాడ గోపాల్ రెడ్డి
- 1954 లో గుంటూరులో ఏర్పాటు చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి: జస్టిస్ కోకా సుబ్బారావు.
- 1952 లో చివర్లో నేహ్రు ఫ్రభుత్వం దేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థికరణపై ఓక ప్రత్యేక కమీషన్ ఏర్పాటు చేసింది.
ఫజల్ అలీ కమీషన్:
- 1953 డిశంబర్ లో నెహ్రు ప్రభుత్వం రాష్ట్రాల పునర్వ్యవస్థికరణకు తగిన సూచనల కోసం ఈ కమీషన్ నియమించింది.
- కమీషన్ లోని సభ్యులు:
2) పండిట్ హృదయనాథ్ ఖుంజ్రూ
- ఈ కమీషన్ ను రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమీషన్ అని కూడా అంటారు.
- 1955 లో ఈ కమీషన్ నివేదికను కేంద్రప్రభుత్వానికి సమర్పించింది.
కమీషన్ ముఖ్య సూచనలు:
దేశంలో గల ప్రాంతీయ విభాగాలు(30) ను రెండు విభాగాలుగా పునర్వ్యవస్థికరించిది.
1)రాష్ట్రాలు.
2)కేంద్రపాలిత ప్రాంతాలు
- పార్ట్ A,B,C,D లను రద్దుచేయాలి.
- మొత్తం 16 రాష్త్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలేర్పరచాలి.
- ఒకేభాష, ఓకే రాష్ట్రం నినాదాన్ని ఈ కమీటీ వ్యతిరేకించింది.
- చరిత్ర, సంస్కృతి, పాలనాపరిధి, జాతీయ సమైక్యతలతో పాటు భాషనుకుడా ఒక అంశంగా మాత్రమే పరిగణించాలని కమీషన్ సూచిచింది.
- భారత్లో ప్రాంతీయ మండలాలు ఏర్పాటు చేయాలి.
- జాతీయ మైనార్టీ భాషల కార్యాలయం ఏర్పాటు చేయాలి
- 1956 లో కేంద్రప్రభుత్వం ఈ కమీషన్లో కోన్ని సవరణలతో అమోదించింది.
- 1956 లో రాష్ట్రాల పునర్వ్యవస్థికరణ చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెడ్తూ 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేశారు.
- 1956 లో 7 వ సవరణ ద్వారా 7 వ భాగాన్ని రాజ్యాంగం నుండి తోలగిస్తూ రాష్ట్రాల పునర్వ్యవస్థికరణ చేయడం జరిగింది.
రాష్ట్రాల పునర్వ్యవస్థికరణ ద్వారా 1956 నాటికి గల రాష్ట్రాలు:
1)అస్సాం 2)బెంగాల్ 3) బీహర్ 4) ఒరిస్సా5)ఆంధ్రప్రదేశ్ 6)మద్రాస్ 7)కేరళ 8)మైసూర్
9)బోంబాయి 10)మధ్యప్రదేశ్ 11)ఉత్తరప్రదేశ్
12) రాజస్థాన్ 13)పంజాబ్ 14)జమ్మూకాశ్మీర్
కేంద్రపాలిత ప్రాంతాలు:
1)డీల్లీ 2) హిమచల్ ప్రదేశ్ 3) అమెనీ,మినికాయ్,లాక్ దీవులు,
4)అండమాన్ నికోబార్ దీవులు 5)త్రిపుర 6)మణీపూర్
Thursday, 2 April 2015
ప్రతిభా పాటిల్
ప్రతిభా పాటిల్ ( జూలై 25, 2007 నుండి జూలై 25, 2012):
ప్రతిభా పాటిల్ :
భారతదేశ 12వ రాష్ట్రపతి. భారత దేశపు మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి మరియు మహారాష్ట్ర నుండి రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి. ఈమె 1934 సంవత్సరము డిసెంబర్ 19వ తేదీన మహారాష్ట్ర రాష్ట్రములోని నందగావ్లో జన్మించింది. ఈమె అబ్దుల్ కలామ్ నుండి రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు 2007, జూలై 25 తేదిన స్వీకరించింది. ఈమెను భారత దేశ ఛీఫ్ జస్టిస్ కె.జి.బాలకృష్ణన్ ప్రమాణస్వీకారము చేయించాడు.
భారత జాతీయ కాంగ్రేసు సభ్యురాలైన పాటిల్ ను అధికార పక్షమైన జాతీయ ప్రజాతంత్ర కూటమి మరియు వామపక్షాలు అధ్యక్ష పదవికి తమ అభ్యర్ధిగా నిలబెట్టాయి. జూలై 19,2007న జరిగిన అధ్యక్ష ఎన్నికలలో పాటిల్ తన సమీప ప్రత్యర్ధి అయిన భైరాం సింగ్ షెకావత్ పై 3,00,000 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందింది.
వృత్తిరీత్యా న్యాయవాది అయిన పాటిల్, 1962 నుండి 1985 వరకు జల్గావ్ జిల్లాలోని ఏద్లాబాద్ నియోజకవర్గము నుండి మహారాష్ట్ర శాసనసభ సభ్యురాలిగా పనిచేసినది. ఆ తరువాత 1986 నుండి 1988 వరకు రాజ్యసభ డిప్యుటీ ఛైర్మెన్గా, 1991 నుండి 1996 వరకు అమ్రావతి పార్లమెంటు నియోజకవర్గమునుండి లోక్సభకు ఎన్నికై పార్లమెంటు సభ్యురాలిగా పనిచేసినది. 2004 నుండి 2007లో రాష్ట్రపతిగా ఎన్నికయ్యేవరకు రాజస్థాన్ రాష్ట్రానికి 24వ మరియు తొలి మహిళా గవర్నరుగా పనిచేసినది.
ప్రతిభా పాటిల్ :
భారతదేశ 12వ రాష్ట్రపతి. భారత దేశపు మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి మరియు మహారాష్ట్ర నుండి రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి. ఈమె 1934 సంవత్సరము డిసెంబర్ 19వ తేదీన మహారాష్ట్ర రాష్ట్రములోని నందగావ్లో జన్మించింది. ఈమె అబ్దుల్ కలామ్ నుండి రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు 2007, జూలై 25 తేదిన స్వీకరించింది. ఈమెను భారత దేశ ఛీఫ్ జస్టిస్ కె.జి.బాలకృష్ణన్ ప్రమాణస్వీకారము చేయించాడు.
భారత జాతీయ కాంగ్రేసు సభ్యురాలైన పాటిల్ ను అధికార పక్షమైన జాతీయ ప్రజాతంత్ర కూటమి మరియు వామపక్షాలు అధ్యక్ష పదవికి తమ అభ్యర్ధిగా నిలబెట్టాయి. జూలై 19,2007న జరిగిన అధ్యక్ష ఎన్నికలలో పాటిల్ తన సమీప ప్రత్యర్ధి అయిన భైరాం సింగ్ షెకావత్ పై 3,00,000 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందింది.
వృత్తిరీత్యా న్యాయవాది అయిన పాటిల్, 1962 నుండి 1985 వరకు జల్గావ్ జిల్లాలోని ఏద్లాబాద్ నియోజకవర్గము నుండి మహారాష్ట్ర శాసనసభ సభ్యురాలిగా పనిచేసినది. ఆ తరువాత 1986 నుండి 1988 వరకు రాజ్యసభ డిప్యుటీ ఛైర్మెన్గా, 1991 నుండి 1996 వరకు అమ్రావతి పార్లమెంటు నియోజకవర్గమునుండి లోక్సభకు ఎన్నికై పార్లమెంటు సభ్యురాలిగా పనిచేసినది. 2004 నుండి 2007లో రాష్ట్రపతిగా ఎన్నికయ్యేవరకు రాజస్థాన్ రాష్ట్రానికి 24వ మరియు తొలి మహిళా గవర్నరుగా పనిచేసినది.
డా.ఏ.పి.జె.అబ్దుల్ కలామ్
ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ అని ప్రముఖంగా పిలవబడే డాక్టర్ అబుల్ ఫాకిర్ జైనుల్ ఆబిదీన్ అబ్దుల్ కలామ్ (జననం అక్టోబర్ 15, 1931, రామేశ్వరం, తమిళనాడు, భారత దేశం), భారత దేశపు ప్రముఖ క్షిపిణి శాస్త్రవేత్త మరియు 11 వభారత రాష్ట్రపతి. తమిళనాడు లోని రామేశ్వరంలో పుట్టి పెరిగారు. తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో బౌతిక శాస్త్రం అభ్యసించారు. చెన్నై లోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టాపొందారు.
భారత రాష్ట్రపతి పదవికి ముందు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) మరియు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తో ఒక ఏరోస్పేస్ ఇంజనీర్ పనిచేశారు. భారతదేశం యొక్క మిస్సైల్ మాన్ పిలవబడే కలాం ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి మరియు వాహన ప్రయోగ టెక్నాలజీ అభివృద్ధికి కృషిచేశారు. 1998 లో భారతదేశ పోఖ్రాన్-II అణు పరీక్షలలో కీలకమైన, సంస్థాగత, సాంకేతిక మరియు రాజకీయ పాత్ర పోషించారు. 2002 అద్యక్షఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ద్వారా అభ్యర్ధిగా ప్రతిపాదించబడగా , ప్రతిపక్ష కాంగ్రేస్ మద్దతు తెలిపింది. ఎన్నికలలో వామపక్షాలు బలపరిచిన లక్ష్మీ సెహగల్ పై గెలిచారు. కలాం తన పుస్తకం ఇండియా 2020 లో 2020 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దే కలాం భారతదేశం లో విద్యార్థి సంఘం తో తన ప్రేరణ ప్రసంగాలు మరియు పరస్పర పిలుస్తారు.శంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలు సూచించారు. భారతదేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్న సహా అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు.
ప్రస్తుత తమిళనాడు రాష్ట్రంలోని ధనుష్కోడిలో ఒక మధ్యతరగతి ముస్లిం కుటుంబంలో పుట్టిన ఆయన 1958 లో మద్రాస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్ ఇంజినీరింగు లో పట్టా పుచ్చుకున్నారు. పట్టభద్రుడైన తర్వాత ఆయన భారత దేశపు రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డి.ఆర్.డి.ఒ. లో ఒక విఫలమైన హోవర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు మీద పనిచేయడానికి చేరారు. 1962 లో ఆయన (భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ) ఇస్రో కు మారారు. అక్కడ ఆయన ఇతర శాస్త్ర వేత్తలతో కలసి అనేక కృత్రిమ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించారు. రోహిణి ఉపగ్రహాన్ని జూలై 1980 లో విజయవంతంగా భూమి సమీప కక్ష్యలోకి వదిలిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం (SLV-III) ని అభివృద్ధి చేయడంలో ప్రాజెక్టు డైరెక్టరుగా ఆయన కృషి ఎంతో ఉంది.1982 లో, ఆయన DRDO కు డైరెక్టరు గా తిరిగి వచ్చి, గైడెడ్ మిస్సైల్ (guided missile)ల మీద దృష్టి కేంద్రీకరించారు. అగ్ని క్షిపణి మరియు పృధ్వి క్షిపణి మిస్సైళ్ళ అభివృద్ధి, ప్రయోగాలకు ఆయనే సూత్రధారి. దీంతో ఆయనకు భారత దేశపు "మిస్సైల్ మాన్" అని పేరు వచ్చింది. జూలై 1992 లో ఆయన భారత దేశపు రక్షణ మంత్రికి సాంకేతిక సలహాదారు అయ్యారు. భారత ప్రభుత్వానికి ప్రధాన సాంకేతిక సలహాదారుగా ఆయనకు క్యాబినెట్ మంత్రి హోదా వచ్చింది. ఆయన కృషి ఫలితంగానే 1998 లో పోఖ్రాన్-II అణుపరీక్షలు విజయవంతంగా జరిగాయి. ఈ అణు పరీక్షలు భారతదేశాన్ని అణ్వస్త్ర రాజ్యాల సరసన చేర్చాయి.
భారత దేశపు మూడు అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ భూషణ్ (1981 లో); పద్మ విభూషణ్(1990 లో); మరియు భారత రత్న (1997 లో) లతో బాటు కనీసం ముప్ఫై విశ్వవిద్యాలయాలనుంచి గౌరవ డాక్టరేట్లు, పొందిన వ్యక్తి డా. కలామ్.జూలై 18, 2002 న కలామ్ బ్రహ్మాండమైన ఆధిక్యతతో(90% పైగా ఓట్లతో) భారత రాష్ట్రపతిగా ఎన్నికై, జూలై 25న పదవీ స్వీకారం చేశారు. ఆయన్ను ఆ పదవికి తమ అభ్యర్థిగా నిలబెట్టింది అప్పటి అధికార పక్షమైన నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (NDA) కాగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెసు పార్టీ తన మద్దతు తెలిపింది. ఆ పోటీలో ఆయన ఏకైక ప్రత్యర్థి వామపక్షవాదులు తమ అభ్యర్థిగా నిలబెట్టిన 87-ఏళ్ళ లక్ష్మీ సెహగల్, రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA)లో సుభాష్ చంద్రబోస్ నాయకత్వం క్రింద మహిళా విభాగానికి నేతృత్వం వహించిన వీర వనితగా ప్రసిద్ధురాలు.
కలామ్ శాకాహారి. మధ్యపాన వ్యతిరేకి. బ్రహ్మచారి . ఖచ్చితమైన వ్యక్తిగత క్రమశిక్షణను పాటిస్తారు. "ప్రజలు తమ భార్యాపిల్లలకు తమ పిల్లల పిల్లలకూ ఆస్తులు సంపాదించి పెట్టటం కోసమే అవినీతిపరులౌతారు" అంటూ ఆయన పెళ్ళి చేసుకోలేదు. ఇస్లాం ప్రకారమైతే ప్రతి ముస్లిమూ పెళ్ళి చేసుకోవాలి. ఖురాన్ తో బాటు, భగవద్గీత ను కూడా చదువుతారు. మతఘర్షణలను నిరసించే శాంతికాముకుడు. మానవతావాది . వారు తిరుక్కురళ్ లో చెప్పిన మార్గాన్ని అనుసరిస్తారు. ఆయన చేసే ప్రతి ప్రసంగంలోనూ కనీసం ఒక్క "పాశురం " నైనా ప్రస్తావిస్తారు.
కలామ్ రాజకీయంగా భారత దేశం అంతర్జాతీయ సంబంధాలలో మరింత దృఢమైన నిర్ణయాలు తీసుకుని నిర్ణయాత్మక పాత్ర పోషించాలని కోరుతున్నారు. తాను సుదీర్ఘ కాలం కృషి చేసి అభివృద్ధి చేసిన అణ్వాయుధ కార్యక్రమం, కాబోయే ప్రపంచ ప్రబల శక్తిగా భారతదేశ స్థానాన్ని సుస్థిరం చేసే సాధనాల్లో ఒకటిగా ఆయన భావిస్తున్నారు. ఆయన భారత దేశపు యువతను వెన్ను తట్టి ప్రోత్సహించే ఉద్దేశ్యంతో పాఠకుల్ని ఉత్తేజితుల్ని చేసే తన ఆత్మ కథ వింగ్స్ ఆఫ్ ఫైర్ లాంటి పుస్తకాలు అనేకం వ్రాశారు. 2020 సంవత్సరానికల్లా భారత దేశాన్ని ఒక వైజ్ఞానిక ప్రబల శక్తిగా, ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను ఆయన చాలా బలంగా ముందుకు తెస్తున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆయన చాలా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. బయో ఇంప్లాంట్స్ (bio-implants) వాడడం ద్వారా తెలివిని పెంచడానికి ఒక పరిశోధనా కార్యక్రమాన్ని ఆయన ప్రతిపాదించారు. ఆయన ప్రొప్రైటరీ సాఫ్టు వేర్ కంటే ఓపెన్ సోర్సు సాఫ్టు వేర్ నే సమర్థిస్తారు. ఓపెన్ సోర్సు సాఫ్టు వేర్ ను పెద్ద ఎత్తున వాడడం ద్వారానే సమాచార విప్లవం ఫలాలు ఎక్కువ మందికి అందుతాయని ఆయన విశ్వాసం.
కలాం రచనలు:
ఇండియా 2020 - ఏ.పి.జె.అబ్దుల్ కలామ్, వై.ఎస్.రాజన్ (పెంగ్విన్ బుక్స్ ఆఫ్ ఇండియా, 2003)
ఇగ్నైటెడ్ మైండ్స్: అన్లీషింగ్ ద పవర్ వితిన్ ఇండియా by ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ (పెంగ్విన్ బుక్స్, 2003)
ఇండియా-మై-డ్రీం - ఏ.పి.జె.అబ్దుల్ కలామ్
ఎన్విజనింగ్ ఎన్ ఎంపవర్డ్ నేషన్ : టెక్నాలజీ ఫర్ సొసైటల్ ట్రాన్స్ఫర్మేషన్ - ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ (టాటా మెక్గ్రా-హిల్ పబ్లిషింగ్ కంపెనీ లిమిటెడ్, 2004)
జీవితచరిత్రలు:
వింగ్స్ ఆఫ్ ఫైర్: ఎన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ - ఏ.పి.జె.అబ్దుల్ కలామ్, అరుణ్ తివారీ (ఓరియంట్ లాంగ్మన్, 1999)
సైంటిస్ట్ టు ప్రెసిడెంట్ - ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ (గ్యాన్ పబ్లిషింగ్ హౌస్, 2003)
ఎటర్నల్ క్వెస్ట్: లైఫ్ అండ్ టైంస్ ఆఫ్ డా. అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం - ఎస్.చంద్ర (పెంటగాన్ పబ్లిషర్స్, 2002)
ప్రెసిడెంట్ ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ - ఆర్.కె.ప్రుథి (అన్మోల్ పబ్లికేషన్స్, 2002)
ఏ.పి.జె.అబ్దుల్ కలామ్: ది విజనరీ ఆఫ్ ఇండియా' - కె.భూషన్, జీ.కట్యాల్ (ఏ.పీ.హెచ్.పబ్లిషింగ్ కార్పోరేషన్, 2002)
కె.ఆర్.నారాయణన్
కె.ఆర్.నారాయణన్ ( జూలై 25, 1997 నుండి జూలై 25, 2002):
కొచెరిల్ రామన్ నారాయణన్ 1920, అక్టోబర్ 27 న ఉఝుపూర్ లోని ఒక దళిత కుటుంబంలో జన్మించాడు. నారాయణణ్ ప్రతిభను గుర్తించిన జవహర్ లాల్ నెహ్రూ ఆయనను రంగూన్ లోని భారత విదేశాంగ శాఖ లో మనదేశ ప్రతినిధిగా నియమించారు. అమెరికా లో భారత రాయబారిగా 1980 నుండి 1984 వరకూ నాలుగేళ్ళు పనిచేసాడు. 1997 న భారత రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు. స్వాతంత్ర్యం వచ్చిన నాటినుండి 1997 కు స్వర్ణోత్సవ సంవత్సరం. ఆ సంవత్సరం ఒక దళితుడు రాష్ట్రపతిగా పదవినలంకరించడం దేశంలో ఒక మంచి మార్పుగా పేర్కొనబడినది.
కొచెరిల్ రామన్ నారాయణన్ 1920, అక్టోబర్ 27 న ఉఝుపూర్ లోని ఒక దళిత కుటుంబంలో జన్మించాడు. నారాయణణ్ ప్రతిభను గుర్తించిన జవహర్ లాల్ నెహ్రూ ఆయనను రంగూన్ లోని భారత విదేశాంగ శాఖ లో మనదేశ ప్రతినిధిగా నియమించారు. అమెరికా లో భారత రాయబారిగా 1980 నుండి 1984 వరకూ నాలుగేళ్ళు పనిచేసాడు. 1997 న భారత రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు. స్వాతంత్ర్యం వచ్చిన నాటినుండి 1997 కు స్వర్ణోత్సవ సంవత్సరం. ఆ సంవత్సరం ఒక దళితుడు రాష్ట్రపతిగా పదవినలంకరించడం దేశంలో ఒక మంచి మార్పుగా పేర్కొనబడినది.
డా.శంకర దయాళ్ శర్మ
డా.శంకర దయాళ్ శర్మ ( జూలై 25, 1992 నుండి జూలై 25, 1997)
ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోదుడు మరియు పండితుడు. భోపాల్ నగరంలో 1918, ఆగస్టు 19న జన్మించిన శర్మ 1992 నుండి 1997 వరకు రాష్ట్రపతిగానూ, 1987 నుండి 1992 వరకు రామస్వామి వెంకటరామన్ రాష్ట్రపతిగా ఉన్నపుడు, ఉపరాష్ట్రపతిగానూ పనిచేసాడు. అంతకు పూర్వం 1952-56 మధ్యలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా, విద్యా శాఖ, న్యాయ శాఖ మొదలైన అనేక శాఖల్లో కేంద్రమంత్రిగా మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా పనిచేసాడు. 1972-74 మధ్యలో భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా పనిచేశాడు.
ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోదుడు మరియు పండితుడు. భోపాల్ నగరంలో 1918, ఆగస్టు 19న జన్మించిన శర్మ 1992 నుండి 1997 వరకు రాష్ట్రపతిగానూ, 1987 నుండి 1992 వరకు రామస్వామి వెంకటరామన్ రాష్ట్రపతిగా ఉన్నపుడు, ఉపరాష్ట్రపతిగానూ పనిచేసాడు. అంతకు పూర్వం 1952-56 మధ్యలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా, విద్యా శాఖ, న్యాయ శాఖ మొదలైన అనేక శాఖల్లో కేంద్రమంత్రిగా మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా పనిచేసాడు. 1972-74 మధ్యలో భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా పనిచేశాడు.
ఆర్.వెంకటరామన్
ఆర్.వెంకటరామన్( జూలై 25, 1987 నుండి జూలై 25, 1992):
ఆర్.వెంకట్రామన్ గా ప్రసిద్ధులైన రామస్వామి వెంకట్రామన్ ప్రసిద్ధుడైన రాజనీతివేత్త, రచయిత, స్వాతంత్ర సమరయోధుడు. వెంకట్రామన్ తంజావూరు జిల్లా లోని రాజామాదం అన్న గ్రామంలో డిసెంబర్ 4,1910వ తేదీన జన్మించాడు. 1884 నుండి కేంద్ర ఆర్ధిక మరియు రక్షణ మంత్రిగా పనిచేసిన వెంకట్రామన్ 1984 నుండి 1987 వరకూ భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసాడు. రాష్ట్రపతిగా వెంకట్రామన్ పదవీకాలం జూలై 25, 1987 నుండి జూలై 25, 1992 వరకూ. వెంకట్రామన్ రచనల్లో ప్రసిద్ది చెందినది "మై ప్రెసిడెన్సియల్ ఇయర్స్". జనవరి 28, 2009న మరణించాడు.
నీలం సంజీవరెడ్డి
నీలం సంజీవరెడ్డి( జూలై 25, 1977 నుండి జూలై 25, 1982):
భారత రాష్ట్రపతి గా, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా, లోక్సభ సభాపతి గా, ఆంధ్ర రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, సంయుక్త మద్రాసు రాష్ట్రంలో మంత్రిగా, కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడిగా వివిధ పదవులను అధిరోహించి, ప్రజల మన్ననలను పొందిన రాజకీయవేత్త, నీలం సంజీవరెడ్డి.
వ్యక్తిగత జీవితం:
ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం జిల్లా, ఇల్లూరు గ్రామంలో 1913 మే 18 న రైతుబిడ్డగా సంజీవరెడ్డి జన్మించాడు. మద్రాసు దివ్యజ్ఞాన సమాజం పాఠశాలలోను, అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలోను చదువుకున్నాడు. 1935 జూన్ 8 న నాగరత్నమ్మను పెళ్ళి చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
రాజకీయ జీవితం:
సంజీవరెడ్డి రాజకీయ జీవితం అనేక ఒడిదుడుకులతో కూడుకున్నది. అనేక విజయాలు, కొన్ని అపజయాలతో పాటు, కొన్ని రాజకీయపు ఎత్తుగడలతో కూడిన త్యాగాలు ఆయన చరిత్రలో ఉన్నాయి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు, ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు, ఆ తరువాతి రాజకీయ చరిత్రలతో సంజీవరెడ్డి జీవితం పెనవేసుకు పోయింది. 1940 ల నుండి 1970ల వరకు రాష్ట్ర, దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన ప్రతి ముఖ్య సంఘటనతోను ఆయనకు ప్రమేయముంది.
సంయుక్త మద్రాసు రాష్ట్రంలో:
1929 లోనే మహాత్మా గాంధీ స్ఫూర్తితో చదువును పక్కనపెట్టి రాజకీయాల్లో చేరి స్వాతంత్ర్య పోరాటం వైపు దృష్టి సారించాడు. 1937 లో ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెసు కమిటీకి కార్యదర్శిగా ఎన్నికై దాదాపు పదేళ్ళపాటు ఆ పదవిలో కొనసాగాడు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని డిటెన్యూగా జైలుకు వెళ్ళాడు.1940 , 1945 ల మధ్య ఎక్కువకాలం ఆయన జైలులో ఉన్నాడు. 1946 లో మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యాడు. 1947 లో రాజ్యాంగ నిర్మాణ సంఘమైన రాజ్యాంగ సభ కు ఎన్నికయ్యాడు. 1949 నుండి 1951 వరకు మద్రాసు రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసాడు. 1951 లో ఆంధ్ర ప్రాంత కాంగ్రెసు పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు మంత్రిపదవికి రాజీనామా చేసాడు. 1951 లో ఆంధ్ర ప్రాంత కాంగ్రెసు అధ్యక్షపదవికి ఎన్.జి.రంగా తో పోటీ పడ్డాడు. ప్రకాశం మద్దతుగల రంగాను ఆ ఎన్నికలలో ఓడించాడు. ఆ తరువాత రంగా, ప్రకాశం కాంగ్రెసును విడిచి వెళ్ళారు. ఈ కాలంలో సంజీవరెడ్డి జీవితంలో ఒక దుర్ఘటన జరిగింది. ఆయన ఐదేళ్ళ కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆ విషాదాన్ని తట్టుకోలేని సంజీవరెడ్డి, పార్టీ పదవికి రాజీనామా చేసాడు. తరువాత పార్టీ పెద్దల వత్తిడిమేరకు రాజీనామాను ఉపసంహరించుకున్నాడు.
ఆంధ్ర రాష్ట్రంలో:
1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినపుడు సంయుక్త మద్రాసు రాష్ట్ర శాసనసభ సభ్యుల నుండి కొత్త రాష్ట్ర కాంగ్రెసు శాసనసభా పక్ష నాయకుణ్ణి ఎన్నుకునే సమయంలో సంజీవరెడ్డి పోటీలేకుండా ఎన్నికయ్యాడు. ముఖ్యమంత్రి పదవి తథ్యమైనా, అప్పటి రాజకీయాల ఫలితంగా తాను తప్పుకుని టంగుటూరి ప్రకాశం పంతులు కు నాయకత్వం అప్పగించి, ఉపముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ 1955 లో రాజకీయాల ఫలితంగానే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని వదులుకున్నాడు. అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి ఎన్.జి.రంగా నాయకత్వం లోని కృషికార్ లోక్ పార్టీ మద్దతు కాంగ్రెసుకు అవసరమైంది. అయితే బెజవాడ గోపాలరెడ్డి ముఖ్యమంత్రి అయితేనే తాము మద్దతు ఇస్తామని రంగా ప్రకటించడంతో తాను తప్పుకుని మళ్ళీ ఉపముఖ్యమంత్రి అయ్యాడు.
ఆంధ్ర ప్రదేశ్ లో:
ఆంధ్ర ప్రదేశ్ అవతరణలో సంజీవరెడ్డిది ప్రముఖపాత్ర. రాష్ట్ర స్థాపనలో ప్రధాన, నిర్ణాయక ఘట్టమైన పెద్దమనుషుల ఒప్పందం లో ఆంధ్ర తరపున అప్పటి ఆంధ్ర ముఖ్యమంత్రి, బెజవాడ గోపాలరెడ్డితో పాటు ఉపముఖ్యమంత్రిగా ఉన్న సంజీవరెడ్డి కూడా పాల్గొని ఒప్పందంపై సంతకం పెట్టాడు. ఆంధ్ర ప్రదేశ్ అవతరించాక, కాంగ్రెసు శాసనసభాపక్ష నాయకుడిగా బెజవాడ గోపాలరెడ్డిని ఓడించి, తాను ముఖ్యమంత్రి అయ్యాడు. అల్లూరి సత్యనారాయణ రాజును రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్ష పదవి పోటికి నిలబెట్టి, రంగాను ఓడించాడు. 1960 లో అఖిల భారత కాంగ్రెసు అధ్యక్షపదవికి ఎన్నికవడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసాడు.
కాంగ్రెసు అధ్యక్షుడిగా రెండేళ్ళు పనిచేసి, మళ్ళీ 1962 లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడు. రవాణా సంస్థల జాతీయీకరణ వివాదంలో సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టడంతో 1964 ఫిబ్రవరి 29 న తనపదవికి రాజీనామా చేసాడు. ఆపై సంజీవరెడ్డి కేంద్ర రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరించసాగాడు.
కేంద్రంలో:
1964 జూన్ 9 న లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వంలో ఉక్కు, గనుల శాఖ మంత్రిగా చేరాడు. ఆపై రాజ్యసభ కు ఎన్నికయ్యాడు. 1967 లో ఇందిరా గాంధీ ప్రభుత్వంలో కూడా కొద్దికాలం మంత్రిగా చేసాడు. 1967 లో నాలుగో లోక్సభకు హిందూపురం నియోజకవర్గం నుండి ఎన్నికై, లోక్సభకు సభాపతిగా కూడా ఎన్నికయ్యాడు. సభాపతి నిష్పాక్షికంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఎన్నిక కాగానే, కాంగ్రెసు సభ్యత్వానికి రాజీనామా చేసాడు. సభాపతిగా ఎన్నిక కాగానే, తన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన మొదటి లోక్సభ సభాపతి, సంజీవరెడ్డి.
1969 జూలై 19 న సభాపతి పదవికి రాజీనామా చేసి, రాష్ట్రపతి పదవికి కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేసాడు. కాంగ్రెసు అంతర్గత రాజకీయాల ఫలితంగా ఆయన, మరో తెలుగువాడు - వి.వి.గిరి - చేతిలో కొద్ది తేడాతో ఓడిపోయాడు. దాంతో సంజీవరెడ్డికి కొద్దికాలం రాజకీయ గ్రహణం పట్టింది. 1975 లో జయప్రకాశ్ నారాయణ్ హైదరాబాదు లో జరిపిన పర్యటనతో రాజకీయాల్లో తిరిగి క్రియాశీలకంగా మారాడు. 1977 లో ఎమర్జెన్సీ తరువాత, జనతాపార్టీ ప్రభంజనం దేశాన్ని చుట్టుముట్టి కాంగ్రెసును అధికారం నుండి దింపివేసినపుడు, ఆంధ్ర ప్రజలు మాత్రం కాంగ్రెసుకు పట్టం కట్టారు. 42 స్థానాలకుగాను, 41ని కాంగ్రెసు గెలుచుకుంది. జనతాపార్టీ గెలిచిన ఒక్క స్థానమూ సంజీవరెడ్డిదే. మళ్ళీ లోక్సభ సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. అయితే మళ్ళీ పదవికి రాజీనామా చేసి - ఈసారి నాలుగు నెలల్లోనే - రాష్ట్రపతి పదవికి పోటీ చేసాడు. పోటీలో ఉన్న 37 మందిలో ఒక్క సంజీవరెడ్డి నామినేషను తప్ప మరెవరిదీ చెల్లకపోవడంతో, ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఇప్పటివరకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఒకేఒక్క రాష్ట్రపతి సంజీవరెడ్డి.
1982 లో రాష్ట్రపతి పదవినుండి దిగిపోయాక, రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుని బెంగుళూరు లో స్థిరపడ్డాడు. 1996 జూన్ 1 న నీలం సంజీవరెడ్డి మరణించాడు. బెంగుళూరులో కాక్స్ టౌనులో ప్రభుత్వం ఆయనకు సమాధి నిర్మించింది.
విశిష్టతలు:
సంజీవరెడ్డి నిజాయితీని తెలియజేసే ఒక సంఘటన: సంయుక్త మద్రాసు రాష్ట్రంలో మంత్రిగా ఉన్నపుడు, ఒక కాంట్రాక్టరు ఒక ఉత్తరంతో ఆయన వద్దకు వచ్చాడు. సంజీవరెడ్డి ఆప్తమిత్రుడి వద్దనుండి తెచ్చిన ఉత్తరం అది. దాన్ని ఆయన అందుకున్నాడుగాని, చించి చూడలేదు. కాంట్రాక్టరుతో ఇలా అన్నాడు. "నువ్వో కాంట్రాక్టరువని నాకు తెలుసు.. దీనిలో ఏమి రాసుందో కూడా తెలుసు. నీ క్షేమం కోరుకునేవాడివయితే, ఈ ఉత్తరం వెనక్కి తీసేసుకో. లేదూ, దీన్ని తెరిచి చూడమంటావా.., ఆపై నేను తీసుకోబోయే చర్యకు సిద్ధంగా ఉండు" అని అన్నాడు. మరో మాట లేకుండా ఉత్తరాన్ని తీసేసుకున్నాడా కాంట్రాక్టరు.
ఎమర్జెన్సీ తరువాత 1977 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో దేశమంతటా జనతాపార్టీ ప్రభంజనం వీచి, కాంగ్రెసు చిత్తుగా ఓడిపోగా, ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం మొత్తం 42 స్థానాలకుగాను, జనతాపార్టీ 41 స్థానాల్లో ఓడిపోయి, ఒకే ఒక్క స్థానం గెలుచుకుంది. గెలిచిన ఆ ఒక్క జనతాపార్టీ వ్యక్తీ, సంజీవరెడ్డియే!
లోక్సభ సభాపతిగా రెండు సార్లు ఎన్నికై, రెండుసార్లూ రాష్ట్రపతిగా పోటీ చేసేందుకై రాజీనామా చేసాడు. మొదటిసారి రాష్ట్రపతిగా ఓడిపోగా, రెండోసారి గెలిచాడు.
ఇప్పటివరకు రాష్ట్రపతిగా చేసినవారిలో సంజీవరెడ్డి నిర్విరోధంగా ఎన్నికయిన ఏకైక రాష్ట్రపతి.
1969 లో కాంగ్రెసు పార్టీ ఆధికారిక అభ్యర్థిగా పోటీ చేసిన సంజీవరెడ్డికి వ్యతిరేకంగా ఆత్మ ప్రబోధానుసారం ఓటు వెయ్యమని ఇందిరా గాంధీ తన పార్టీ వారిని ఆదేశించింది.
పార్టీలో తన వ్యతిరేకుల ఆటకట్టించేందుకు ఇందిరా గాంధీ వేసిన ఎత్తు ఇది. ఫలితంగా ప్రతిపక్ష మద్దతు కూడా గల వి.వి.గిరి, సంజీవ రెడ్డి ని ఓడించి రాష్ట్రపతి అయ్యాడు. అనంతరం కాంగ్రెసు పార్టీ చీలిపోయింది.
సంజీవరెడ్డి పేరిట శ్రీశైలం ప్రాజెక్టు కు నీలం సంజీవరెడ్డి సాగర్ ప్రాజెక్టు అని పేరుపెట్టారు.
1958 లో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేటు బహూకరించింది.
ఆయన పలుకులుl
తన స్వంత జిల్లా అనంతపురం యొక్క దుర్భిక్ష పరిస్థితుల గురించి ఆవేదనతో ఆయనిలా అనేవాడు: "ఇక్కడ పెన్నానదిలో ప్రవహించేది నీళ్ళు కాదు, ఇసుక"
భారత రాష్ట్రపతి గా, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా, లోక్సభ సభాపతి గా, ఆంధ్ర రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, సంయుక్త మద్రాసు రాష్ట్రంలో మంత్రిగా, కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడిగా వివిధ పదవులను అధిరోహించి, ప్రజల మన్ననలను పొందిన రాజకీయవేత్త, నీలం సంజీవరెడ్డి.
వ్యక్తిగత జీవితం:
ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం జిల్లా, ఇల్లూరు గ్రామంలో 1913 మే 18 న రైతుబిడ్డగా సంజీవరెడ్డి జన్మించాడు. మద్రాసు దివ్యజ్ఞాన సమాజం పాఠశాలలోను, అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలోను చదువుకున్నాడు. 1935 జూన్ 8 న నాగరత్నమ్మను పెళ్ళి చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
రాజకీయ జీవితం:
సంజీవరెడ్డి రాజకీయ జీవితం అనేక ఒడిదుడుకులతో కూడుకున్నది. అనేక విజయాలు, కొన్ని అపజయాలతో పాటు, కొన్ని రాజకీయపు ఎత్తుగడలతో కూడిన త్యాగాలు ఆయన చరిత్రలో ఉన్నాయి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు, ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు, ఆ తరువాతి రాజకీయ చరిత్రలతో సంజీవరెడ్డి జీవితం పెనవేసుకు పోయింది. 1940 ల నుండి 1970ల వరకు రాష్ట్ర, దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన ప్రతి ముఖ్య సంఘటనతోను ఆయనకు ప్రమేయముంది.
సంయుక్త మద్రాసు రాష్ట్రంలో:
1929 లోనే మహాత్మా గాంధీ స్ఫూర్తితో చదువును పక్కనపెట్టి రాజకీయాల్లో చేరి స్వాతంత్ర్య పోరాటం వైపు దృష్టి సారించాడు. 1937 లో ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెసు కమిటీకి కార్యదర్శిగా ఎన్నికై దాదాపు పదేళ్ళపాటు ఆ పదవిలో కొనసాగాడు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని డిటెన్యూగా జైలుకు వెళ్ళాడు.1940 , 1945 ల మధ్య ఎక్కువకాలం ఆయన జైలులో ఉన్నాడు. 1946 లో మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యాడు. 1947 లో రాజ్యాంగ నిర్మాణ సంఘమైన రాజ్యాంగ సభ కు ఎన్నికయ్యాడు. 1949 నుండి 1951 వరకు మద్రాసు రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసాడు. 1951 లో ఆంధ్ర ప్రాంత కాంగ్రెసు పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు మంత్రిపదవికి రాజీనామా చేసాడు. 1951 లో ఆంధ్ర ప్రాంత కాంగ్రెసు అధ్యక్షపదవికి ఎన్.జి.రంగా తో పోటీ పడ్డాడు. ప్రకాశం మద్దతుగల రంగాను ఆ ఎన్నికలలో ఓడించాడు. ఆ తరువాత రంగా, ప్రకాశం కాంగ్రెసును విడిచి వెళ్ళారు. ఈ కాలంలో సంజీవరెడ్డి జీవితంలో ఒక దుర్ఘటన జరిగింది. ఆయన ఐదేళ్ళ కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆ విషాదాన్ని తట్టుకోలేని సంజీవరెడ్డి, పార్టీ పదవికి రాజీనామా చేసాడు. తరువాత పార్టీ పెద్దల వత్తిడిమేరకు రాజీనామాను ఉపసంహరించుకున్నాడు.
ఆంధ్ర రాష్ట్రంలో:
1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినపుడు సంయుక్త మద్రాసు రాష్ట్ర శాసనసభ సభ్యుల నుండి కొత్త రాష్ట్ర కాంగ్రెసు శాసనసభా పక్ష నాయకుణ్ణి ఎన్నుకునే సమయంలో సంజీవరెడ్డి పోటీలేకుండా ఎన్నికయ్యాడు. ముఖ్యమంత్రి పదవి తథ్యమైనా, అప్పటి రాజకీయాల ఫలితంగా తాను తప్పుకుని టంగుటూరి ప్రకాశం పంతులు కు నాయకత్వం అప్పగించి, ఉపముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ 1955 లో రాజకీయాల ఫలితంగానే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని వదులుకున్నాడు. అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి ఎన్.జి.రంగా నాయకత్వం లోని కృషికార్ లోక్ పార్టీ మద్దతు కాంగ్రెసుకు అవసరమైంది. అయితే బెజవాడ గోపాలరెడ్డి ముఖ్యమంత్రి అయితేనే తాము మద్దతు ఇస్తామని రంగా ప్రకటించడంతో తాను తప్పుకుని మళ్ళీ ఉపముఖ్యమంత్రి అయ్యాడు.
ఆంధ్ర ప్రదేశ్ లో:
ఆంధ్ర ప్రదేశ్ అవతరణలో సంజీవరెడ్డిది ప్రముఖపాత్ర. రాష్ట్ర స్థాపనలో ప్రధాన, నిర్ణాయక ఘట్టమైన పెద్దమనుషుల ఒప్పందం లో ఆంధ్ర తరపున అప్పటి ఆంధ్ర ముఖ్యమంత్రి, బెజవాడ గోపాలరెడ్డితో పాటు ఉపముఖ్యమంత్రిగా ఉన్న సంజీవరెడ్డి కూడా పాల్గొని ఒప్పందంపై సంతకం పెట్టాడు. ఆంధ్ర ప్రదేశ్ అవతరించాక, కాంగ్రెసు శాసనసభాపక్ష నాయకుడిగా బెజవాడ గోపాలరెడ్డిని ఓడించి, తాను ముఖ్యమంత్రి అయ్యాడు. అల్లూరి సత్యనారాయణ రాజును రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్ష పదవి పోటికి నిలబెట్టి, రంగాను ఓడించాడు. 1960 లో అఖిల భారత కాంగ్రెసు అధ్యక్షపదవికి ఎన్నికవడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసాడు.
కాంగ్రెసు అధ్యక్షుడిగా రెండేళ్ళు పనిచేసి, మళ్ళీ 1962 లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడు. రవాణా సంస్థల జాతీయీకరణ వివాదంలో సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టడంతో 1964 ఫిబ్రవరి 29 న తనపదవికి రాజీనామా చేసాడు. ఆపై సంజీవరెడ్డి కేంద్ర రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరించసాగాడు.
కేంద్రంలో:
1964 జూన్ 9 న లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వంలో ఉక్కు, గనుల శాఖ మంత్రిగా చేరాడు. ఆపై రాజ్యసభ కు ఎన్నికయ్యాడు. 1967 లో ఇందిరా గాంధీ ప్రభుత్వంలో కూడా కొద్దికాలం మంత్రిగా చేసాడు. 1967 లో నాలుగో లోక్సభకు హిందూపురం నియోజకవర్గం నుండి ఎన్నికై, లోక్సభకు సభాపతిగా కూడా ఎన్నికయ్యాడు. సభాపతి నిష్పాక్షికంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఎన్నిక కాగానే, కాంగ్రెసు సభ్యత్వానికి రాజీనామా చేసాడు. సభాపతిగా ఎన్నిక కాగానే, తన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన మొదటి లోక్సభ సభాపతి, సంజీవరెడ్డి.
1969 జూలై 19 న సభాపతి పదవికి రాజీనామా చేసి, రాష్ట్రపతి పదవికి కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేసాడు. కాంగ్రెసు అంతర్గత రాజకీయాల ఫలితంగా ఆయన, మరో తెలుగువాడు - వి.వి.గిరి - చేతిలో కొద్ది తేడాతో ఓడిపోయాడు. దాంతో సంజీవరెడ్డికి కొద్దికాలం రాజకీయ గ్రహణం పట్టింది. 1975 లో జయప్రకాశ్ నారాయణ్ హైదరాబాదు లో జరిపిన పర్యటనతో రాజకీయాల్లో తిరిగి క్రియాశీలకంగా మారాడు. 1977 లో ఎమర్జెన్సీ తరువాత, జనతాపార్టీ ప్రభంజనం దేశాన్ని చుట్టుముట్టి కాంగ్రెసును అధికారం నుండి దింపివేసినపుడు, ఆంధ్ర ప్రజలు మాత్రం కాంగ్రెసుకు పట్టం కట్టారు. 42 స్థానాలకుగాను, 41ని కాంగ్రెసు గెలుచుకుంది. జనతాపార్టీ గెలిచిన ఒక్క స్థానమూ సంజీవరెడ్డిదే. మళ్ళీ లోక్సభ సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. అయితే మళ్ళీ పదవికి రాజీనామా చేసి - ఈసారి నాలుగు నెలల్లోనే - రాష్ట్రపతి పదవికి పోటీ చేసాడు. పోటీలో ఉన్న 37 మందిలో ఒక్క సంజీవరెడ్డి నామినేషను తప్ప మరెవరిదీ చెల్లకపోవడంతో, ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఇప్పటివరకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఒకేఒక్క రాష్ట్రపతి సంజీవరెడ్డి.
1982 లో రాష్ట్రపతి పదవినుండి దిగిపోయాక, రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుని బెంగుళూరు లో స్థిరపడ్డాడు. 1996 జూన్ 1 న నీలం సంజీవరెడ్డి మరణించాడు. బెంగుళూరులో కాక్స్ టౌనులో ప్రభుత్వం ఆయనకు సమాధి నిర్మించింది.
విశిష్టతలు:
సంజీవరెడ్డి నిజాయితీని తెలియజేసే ఒక సంఘటన: సంయుక్త మద్రాసు రాష్ట్రంలో మంత్రిగా ఉన్నపుడు, ఒక కాంట్రాక్టరు ఒక ఉత్తరంతో ఆయన వద్దకు వచ్చాడు. సంజీవరెడ్డి ఆప్తమిత్రుడి వద్దనుండి తెచ్చిన ఉత్తరం అది. దాన్ని ఆయన అందుకున్నాడుగాని, చించి చూడలేదు. కాంట్రాక్టరుతో ఇలా అన్నాడు. "నువ్వో కాంట్రాక్టరువని నాకు తెలుసు.. దీనిలో ఏమి రాసుందో కూడా తెలుసు. నీ క్షేమం కోరుకునేవాడివయితే, ఈ ఉత్తరం వెనక్కి తీసేసుకో. లేదూ, దీన్ని తెరిచి చూడమంటావా.., ఆపై నేను తీసుకోబోయే చర్యకు సిద్ధంగా ఉండు" అని అన్నాడు. మరో మాట లేకుండా ఉత్తరాన్ని తీసేసుకున్నాడా కాంట్రాక్టరు.
ఎమర్జెన్సీ తరువాత 1977 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో దేశమంతటా జనతాపార్టీ ప్రభంజనం వీచి, కాంగ్రెసు చిత్తుగా ఓడిపోగా, ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం మొత్తం 42 స్థానాలకుగాను, జనతాపార్టీ 41 స్థానాల్లో ఓడిపోయి, ఒకే ఒక్క స్థానం గెలుచుకుంది. గెలిచిన ఆ ఒక్క జనతాపార్టీ వ్యక్తీ, సంజీవరెడ్డియే!
లోక్సభ సభాపతిగా రెండు సార్లు ఎన్నికై, రెండుసార్లూ రాష్ట్రపతిగా పోటీ చేసేందుకై రాజీనామా చేసాడు. మొదటిసారి రాష్ట్రపతిగా ఓడిపోగా, రెండోసారి గెలిచాడు.
ఇప్పటివరకు రాష్ట్రపతిగా చేసినవారిలో సంజీవరెడ్డి నిర్విరోధంగా ఎన్నికయిన ఏకైక రాష్ట్రపతి.
1969 లో కాంగ్రెసు పార్టీ ఆధికారిక అభ్యర్థిగా పోటీ చేసిన సంజీవరెడ్డికి వ్యతిరేకంగా ఆత్మ ప్రబోధానుసారం ఓటు వెయ్యమని ఇందిరా గాంధీ తన పార్టీ వారిని ఆదేశించింది.
పార్టీలో తన వ్యతిరేకుల ఆటకట్టించేందుకు ఇందిరా గాంధీ వేసిన ఎత్తు ఇది. ఫలితంగా ప్రతిపక్ష మద్దతు కూడా గల వి.వి.గిరి, సంజీవ రెడ్డి ని ఓడించి రాష్ట్రపతి అయ్యాడు. అనంతరం కాంగ్రెసు పార్టీ చీలిపోయింది.
సంజీవరెడ్డి పేరిట శ్రీశైలం ప్రాజెక్టు కు నీలం సంజీవరెడ్డి సాగర్ ప్రాజెక్టు అని పేరుపెట్టారు.
1958 లో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేటు బహూకరించింది.
ఆయన పలుకులుl
తన స్వంత జిల్లా అనంతపురం యొక్క దుర్భిక్ష పరిస్థితుల గురించి ఆవేదనతో ఆయనిలా అనేవాడు: "ఇక్కడ పెన్నానదిలో ప్రవహించేది నీళ్ళు కాదు, ఇసుక"
ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్
ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్( ఆగష్టు 24, 1974నుండి ఫిబ్రవరి 11, 1977):
ఫక్రుద్దీన్ అలీ అహమద్ (13 మే 1905 – 11 ఫిబ్రవరి 1977)భారతదేశానికి ఐదవ రాష్ట్రపతిగా 1974 నుండి 1977 వరకూ పనిచేసాడు. ఫక్రుద్ధీన్ 1905, మే 13 న ఢిల్లీ లో జన్మించాడు. అత్యధికంగా ఆర్డినెన్సులు జారీచేసిన రాష్ట్రపతిగా రికార్డులకెక్కాడు. స్వతంత్రోధ్యమకాలంలో చురుకుగా పాల్గొన్న ఫక్రుద్దీన్ 1966 నుండి రాష్ట్రపతి అయ్యేంతవరకూ కేంద్రమంత్రిగా పనిచేసాడు. రాష్ట్రపతిగా పదవిలో ఉన్నపుడే 11.02.1977 న మరణించాడు.
బి.డి.జట్టి ఫిబ్రవరి (11, 1977నుండి జూలై 25, 1977):
బి.డి.జత్తి గా పిలవబడే బసప్ప దానప్ప జత్తి తాత్కాలిక రాష్ట్రపతి బాధ్యతలు స్వీకరించిన వారిలో రెండవవాడు. 1974 సంవత్సరం ఆగస్టు 24న అప్పటికి రాష్ట్రపతిగా ఉన్న ఫక్రుద్ధీన్ అలీ అహమద్ హఠాత్తుగా మరణించడంతో బసప్ప తాత్కాలికంగా రాష్ట్రపతిగా పనిచేసాడు. ఈయన తల్లిదండ్రులు 'దానప్పజత్తి,శ్రీమతి సంగమ్మ'లు. ముక్కు సూటి మనిషి అని పేరు పడ్డ జత్తి 1912, 24 ఆగస్టున జన్మించాడు.
బసప్పజత్తి బి.ఏ.ఎల్.ఎల్.బి చదివి అనేక పదవులు చేపట్టాడు.
బసప్ప నిర్వహించిన పదవులు:
ఆనాటి బొంబాయి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
మైసూరు రాష్ట్రానికి భూసంస్కరణ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసాడు.
కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరి కి లెఫ్టినెంట్ గవర్నరుగా 1968 నుండి 1972 వరకూ సమర్ధవంతంగా పనిచేసాడు.
1972 నుండి 1974 ప్రాంతములో ఒరిస్సా గవర్నరుగా ఉన్నాడు.
ఫక్రుద్దీన్ అలీ అహమద్ (13 మే 1905 – 11 ఫిబ్రవరి 1977)భారతదేశానికి ఐదవ రాష్ట్రపతిగా 1974 నుండి 1977 వరకూ పనిచేసాడు. ఫక్రుద్ధీన్ 1905, మే 13 న ఢిల్లీ లో జన్మించాడు. అత్యధికంగా ఆర్డినెన్సులు జారీచేసిన రాష్ట్రపతిగా రికార్డులకెక్కాడు. స్వతంత్రోధ్యమకాలంలో చురుకుగా పాల్గొన్న ఫక్రుద్దీన్ 1966 నుండి రాష్ట్రపతి అయ్యేంతవరకూ కేంద్రమంత్రిగా పనిచేసాడు. రాష్ట్రపతిగా పదవిలో ఉన్నపుడే 11.02.1977 న మరణించాడు.
బి.డి.జట్టి ఫిబ్రవరి (11, 1977నుండి జూలై 25, 1977):
బి.డి.జత్తి గా పిలవబడే బసప్ప దానప్ప జత్తి తాత్కాలిక రాష్ట్రపతి బాధ్యతలు స్వీకరించిన వారిలో రెండవవాడు. 1974 సంవత్సరం ఆగస్టు 24న అప్పటికి రాష్ట్రపతిగా ఉన్న ఫక్రుద్ధీన్ అలీ అహమద్ హఠాత్తుగా మరణించడంతో బసప్ప తాత్కాలికంగా రాష్ట్రపతిగా పనిచేసాడు. ఈయన తల్లిదండ్రులు 'దానప్పజత్తి,శ్రీమతి సంగమ్మ'లు. ముక్కు సూటి మనిషి అని పేరు పడ్డ జత్తి 1912, 24 ఆగస్టున జన్మించాడు.
బసప్పజత్తి బి.ఏ.ఎల్.ఎల్.బి చదివి అనేక పదవులు చేపట్టాడు.
బసప్ప నిర్వహించిన పదవులు:
ఆనాటి బొంబాయి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసాడు.
మైసూరు రాష్ట్రానికి భూసంస్కరణ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసాడు.
కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరి కి లెఫ్టినెంట్ గవర్నరుగా 1968 నుండి 1972 వరకూ సమర్ధవంతంగా పనిచేసాడు.
1972 నుండి 1974 ప్రాంతములో ఒరిస్సా గవర్నరుగా ఉన్నాడు.
వరాహగిరి వేంకటగిరి
వరాహగిరి వేంకటగిరి(ఆగష్టు 24, 1969 నుండి ఆగష్టు 24, 1974):
వి.వి.గిరిగా ప్రసిద్ధుడైన వరాహగిరి వేంకటగిరి (ఆగష్టు 10, 1894 - జూన్ 23, 1980), భారతదేశ నాలుగవ రాష్ట్రపతి.
ఈయన అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని గంజాం జిల్లాకు చెందిన బెర్హంపూర్ పట్టణములోని ఒక తెలుగు నియోగి బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు. ఈ జిల్లా మరియు పట్టణము ఇప్పుడు ఒరిస్సా రాష్ట్రములో ఉన్నాయి. వీరి తండ్రి వరాహగిరి వెంకట జోగయ్య ప్రసిద్ధిచెందిన న్యాయవాది. ఈయన తండ్రి తూర్పుగోదావరి జిల్లాలోని చింతలపూడి నుండి బరంపురంకు వలస వెళ్ళాడు.
1913లో ఈయన యూనివర్శిటీ కళాశాల డబ్లిన్ లో న్యాయశాస్త్రం అభ్యసించడానికి వెళ్లాడు కానీ ఐర్లండ్ లో సీన్ఫెన్ ఉద్యమములో పాల్గొని గిరి దేశ బహిష్కరణకు గురయ్యాడు. ఈ ఉద్యమకాలములోనే ఈయనకు ఈమొన్ డి వలేరా, మైఖెల్ కోలిన్స్, పాట్రిక్ పియర్సె, డెస్మండ్ ఫిట్జెరాల్డ్, ఈయోన్ మెక్నీల్, జేమ్స్ కాన్నలీ తదితరులతో సన్నిహితము యేర్పడినది.
భారతదేశము తిరిగివచ్చిన తర్వాత క్రియాశీలముగా కార్మిక ఉద్యమములో పాల్గొని అఖిల భారత రైల్వే ఉద్యోగుల సమాఖ్యకు ప్రధాన కార్యదర్శి, ఆ తరువాత అధ్యక్షుడు అయ్యాడు. రెండు పర్యాయాలు అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రేసుకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు.
గిరి 1934లో ఇంపీరియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో సభ్యుడయ్యాడు.
1936లో మద్రాసు రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గిరి కాంగ్రేసు అభ్యర్ధిగా బొబ్బిలి రాజా పై పోటీ చేసి గెలిచాడు. 1937లో మద్రాసు ప్రోవిన్స్ లో రాజాజీ నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రేసు ప్రభుత్వంలో కార్మిక మరియు పరిశ్రమల మంత్రిగా పనిచేశాడు. 1942లో కాంగ్రేసు ప్రభుత్వాలన్నీ రాజీనామా చేసినప్పుడు, గిరి తిరిగి క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా కార్మిక ఉద్యమాన్ని నడిపి జైలుకు వెళ్ళాడు. ఈయన రాజమండ్రి జైలులో ఖైదీగా ఉంచారు.
వి.వి.గిరిగా ప్రసిద్ధుడైన వరాహగిరి వేంకటగిరి (ఆగష్టు 10, 1894 - జూన్ 23, 1980), భారతదేశ నాలుగవ రాష్ట్రపతి.
ఈయన అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని గంజాం జిల్లాకు చెందిన బెర్హంపూర్ పట్టణములోని ఒక తెలుగు నియోగి బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు. ఈ జిల్లా మరియు పట్టణము ఇప్పుడు ఒరిస్సా రాష్ట్రములో ఉన్నాయి. వీరి తండ్రి వరాహగిరి వెంకట జోగయ్య ప్రసిద్ధిచెందిన న్యాయవాది. ఈయన తండ్రి తూర్పుగోదావరి జిల్లాలోని చింతలపూడి నుండి బరంపురంకు వలస వెళ్ళాడు.
1913లో ఈయన యూనివర్శిటీ కళాశాల డబ్లిన్ లో న్యాయశాస్త్రం అభ్యసించడానికి వెళ్లాడు కానీ ఐర్లండ్ లో సీన్ఫెన్ ఉద్యమములో పాల్గొని గిరి దేశ బహిష్కరణకు గురయ్యాడు. ఈ ఉద్యమకాలములోనే ఈయనకు ఈమొన్ డి వలేరా, మైఖెల్ కోలిన్స్, పాట్రిక్ పియర్సె, డెస్మండ్ ఫిట్జెరాల్డ్, ఈయోన్ మెక్నీల్, జేమ్స్ కాన్నలీ తదితరులతో సన్నిహితము యేర్పడినది.
భారతదేశము తిరిగివచ్చిన తర్వాత క్రియాశీలముగా కార్మిక ఉద్యమములో పాల్గొని అఖిల భారత రైల్వే ఉద్యోగుల సమాఖ్యకు ప్రధాన కార్యదర్శి, ఆ తరువాత అధ్యక్షుడు అయ్యాడు. రెండు పర్యాయాలు అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రేసుకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు.
గిరి 1934లో ఇంపీరియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో సభ్యుడయ్యాడు.
1936లో మద్రాసు రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గిరి కాంగ్రేసు అభ్యర్ధిగా బొబ్బిలి రాజా పై పోటీ చేసి గెలిచాడు. 1937లో మద్రాసు ప్రోవిన్స్ లో రాజాజీ నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రేసు ప్రభుత్వంలో కార్మిక మరియు పరిశ్రమల మంత్రిగా పనిచేశాడు. 1942లో కాంగ్రేసు ప్రభుత్వాలన్నీ రాజీనామా చేసినప్పుడు, గిరి తిరిగి క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా కార్మిక ఉద్యమాన్ని నడిపి జైలుకు వెళ్ళాడు. ఈయన రాజమండ్రి జైలులో ఖైదీగా ఉంచారు.
డా.జాకీర్ హుస్సేన్
జాకిర్ హుస్సేన్ (ఫిబ్రవరి 8, 1897 - మే 3, 1969):
భారత 3వ రాష్ట్రపతి మే 13 1967 నుండి మరణించినంతవరకు మే 3, 1969.
హుసేన్ హైదరాబాదు (భారతదేశం) లో జన్మించాడు. ఇతని తండ్రి పఖ్తూన్ జాతికి చెందినవాడు. ఇతడు ఉత్తరప్రదేశ్ లోని ఫరూఖాబాద్ జిల్లా ఖాయిమ్ గంజ్ నుండి హైదరాబాదుకు వలస వచ్చాడు. హుసేన్ ఇటావా (ఉత్తరప్రదేశ్) లోని 'ఇస్లామియా హైస్కూల్' నందు చదువుకున్నాడు, ఉన్నతవిద్య అలీఘర్ లోని ఆంగ్లో మహమ్మడన్ ఓరియంటల్ కాలేజి లో అభ్యసించాడు. ఇచట విద్యార్థిసంఘ నాయకుడిగా గుర్తింపబడ్డాడు.
హుసేన్ 23 సంవత్సరాల వయస్సులో ఢిల్లీ దగ్గర, ఒక జాతీయముస్లింవిశ్వవిద్యాలయాన్ని స్థాపించి, దానికి జామియా మిలియా ఇస్లామియా అనే పేరు పెట్టాడు. తరువాత ఇతను విత్తశాస్త్రంలో పి.హెచ్.డి. చేయుటకు, 'బెర్లిన్ విశ్వవిద్యాలయం' నకు ( జర్మనీ ) వెళ్ళాడు. జర్మనీలో ఉన్నప్పుడు గాలిబ్ (1797-1868) జీవితగాధ మరియు కవితాసంగ్రహాలను క్రోడీకరించాడు. భారతదేశానికి తిరిగి వచ్చి, జామియా మిలియా ఇస్లామియాకు మార్గదర్శకుడిగా మారాడు. బ్రిటిష్ వారితో పోరాటానికి, మహాత్మా గాంధీ తో చేతులుకలిపి, "బేసిక్ విద్య" పై కఠోర పరిశ్రమ చేశాడు. భారతదేశంలో విద్యాభ్యుదయానికి శ్రమించాడు. ఈ కాలంలో హుసేన్ ఉత్తమదార్శనికుడిగా, భారత విద్యావిభాగ మార్గదర్శకునిగా గుర్తింపు పొందాడు. తమ రాజకీయ ప్రత్యర్థియైన మహమ్మద్ అలీ జిన్నాహ్ చేతగూడా పొగడబడ్డాడు. తన వ్యక్తిగత సంపదనంతా భారతదేశానికి ధారబోసిన దేశభక్తుడు. భారతస్వాతంత్ర్యం తరువాత, అలీఘర్ ముస్లిం యూనివర్శిటి వైస్ ఛాన్సలర్ పదవికి అంగీకరించాడు. స్వాతంత్ర్యం వచ్చిన ప్రథమ దశలో విద్యార్థుల ఉద్యమాలను, ముఖ్యంగా అలీఘర్ లో, అదుపులో ఉంచుటకు, ఇతని నియామకం ఎంతో ఉపయోగపడింది. వైస్ ఛాన్సలర్ పదవీకాలం ముగిసిన తరువాత 1956 లో పార్లమెంటు సభ్యునిగా నామినేట్ చేయబడ్డాడు. 1957 లో బీహారు గవర్నరుగా నియమింపబడి, పార్లమెంటుకు రాజీనామాచేశాడు.
బీహారు గవర్నరుగా 1957 నుండి 1962 వరకు సేవలందించిన తరువాత 1962 నుండి 1967 వరకు భారత ఉపాధ్యక్ష పదవిని అలంకరించాడు. తదనంతరం మే 13 1967 న భారతరాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు. ఇతని ప్రథమ ఉపన్యాసంలో "మొత్తం భారతదేశం నా ఇల్లు, ప్రజలందరూ నా కుటుంబం" అని పేర్కొన్నాడు. అత్యల్పకాలం రాష్టప్రతి పదవి నిర్వహించిన మొదటి వ్యక్తి. రాష్టప్రతి పదవిలో ఉండగా మరణించిన మొదటి వ్యక్తి కూడా ఆయనే.
(ఇప్పటి వరకు ఇద్దరు రాష్ట్రపతులు పదవిలో ఉండగా మరణించారు - డా.జాకీర్ హుస్సేన్, ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ).
ఈయన చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం ‘భారతరత్న’ పురస్కారాన్ని అందించింది.
ఇతడిని 1963 లో భారతరత్న బిరుదుతో గౌరవించారు.
వరాహగిరి వేంకటగిరి మే 3, 1969 జూలై 20, 1969
మహమ్మద్ హిదయతుల్లా:
మహమ్మద్ హిదయతుల్లా (డిసెంబర్ 17, 1905 - సెప్టెంబర్ 18, 1992) ప్రముఖ న్యాయవాది, భారత ప్రధాన న్యాయమూర్తి. తాత్కాలిక రాష్ట్రపతిగా ముప్పై ఐదు రోజులపాటు పనిచేసాడు (20.07.1969 నుండి 24.08.1969 వరకూ). తన రాష్ట్రపతి పదవిని పూర్తి చేసి వి.వి.గిరి చే రాష్ట్రపతిగా ప్రమాణం స్వీకారం చేయించాడు. అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసి 1992 సంవత్సరంలో మరణించాడు.
అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్న హిదాయతుల్లా, న్యాయ శాస్త్రము మరియు విదేశాంగ వ్యవహారాలపై అనేక ప్రాచుర్యమైన రచనలు కూడా చేశాడు. హిదాయతుల్లా 1979, ఆగష్టు 31 నుండి 1984, ఆగష్టు 30 వరకు భారతదేశ ఉపరాష్ట్రపతి మరియు రాజ్యసభ అధ్యక్షునిగా కూడా పనిచేశాడు.
పదవులు
1956 నుండి 1958 వరకూ మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసాడు.
25.12.1968 న భారత సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తిగా నియమితులయ్యారు.
భారత 3వ రాష్ట్రపతి మే 13 1967 నుండి మరణించినంతవరకు మే 3, 1969.
హుసేన్ హైదరాబాదు (భారతదేశం) లో జన్మించాడు. ఇతని తండ్రి పఖ్తూన్ జాతికి చెందినవాడు. ఇతడు ఉత్తరప్రదేశ్ లోని ఫరూఖాబాద్ జిల్లా ఖాయిమ్ గంజ్ నుండి హైదరాబాదుకు వలస వచ్చాడు. హుసేన్ ఇటావా (ఉత్తరప్రదేశ్) లోని 'ఇస్లామియా హైస్కూల్' నందు చదువుకున్నాడు, ఉన్నతవిద్య అలీఘర్ లోని ఆంగ్లో మహమ్మడన్ ఓరియంటల్ కాలేజి లో అభ్యసించాడు. ఇచట విద్యార్థిసంఘ నాయకుడిగా గుర్తింపబడ్డాడు.
హుసేన్ 23 సంవత్సరాల వయస్సులో ఢిల్లీ దగ్గర, ఒక జాతీయముస్లింవిశ్వవిద్యాలయాన్ని స్థాపించి, దానికి జామియా మిలియా ఇస్లామియా అనే పేరు పెట్టాడు. తరువాత ఇతను విత్తశాస్త్రంలో పి.హెచ్.డి. చేయుటకు, 'బెర్లిన్ విశ్వవిద్యాలయం' నకు ( జర్మనీ ) వెళ్ళాడు. జర్మనీలో ఉన్నప్పుడు గాలిబ్ (1797-1868) జీవితగాధ మరియు కవితాసంగ్రహాలను క్రోడీకరించాడు. భారతదేశానికి తిరిగి వచ్చి, జామియా మిలియా ఇస్లామియాకు మార్గదర్శకుడిగా మారాడు. బ్రిటిష్ వారితో పోరాటానికి, మహాత్మా గాంధీ తో చేతులుకలిపి, "బేసిక్ విద్య" పై కఠోర పరిశ్రమ చేశాడు. భారతదేశంలో విద్యాభ్యుదయానికి శ్రమించాడు. ఈ కాలంలో హుసేన్ ఉత్తమదార్శనికుడిగా, భారత విద్యావిభాగ మార్గదర్శకునిగా గుర్తింపు పొందాడు. తమ రాజకీయ ప్రత్యర్థియైన మహమ్మద్ అలీ జిన్నాహ్ చేతగూడా పొగడబడ్డాడు. తన వ్యక్తిగత సంపదనంతా భారతదేశానికి ధారబోసిన దేశభక్తుడు. భారతస్వాతంత్ర్యం తరువాత, అలీఘర్ ముస్లిం యూనివర్శిటి వైస్ ఛాన్సలర్ పదవికి అంగీకరించాడు. స్వాతంత్ర్యం వచ్చిన ప్రథమ దశలో విద్యార్థుల ఉద్యమాలను, ముఖ్యంగా అలీఘర్ లో, అదుపులో ఉంచుటకు, ఇతని నియామకం ఎంతో ఉపయోగపడింది. వైస్ ఛాన్సలర్ పదవీకాలం ముగిసిన తరువాత 1956 లో పార్లమెంటు సభ్యునిగా నామినేట్ చేయబడ్డాడు. 1957 లో బీహారు గవర్నరుగా నియమింపబడి, పార్లమెంటుకు రాజీనామాచేశాడు.
బీహారు గవర్నరుగా 1957 నుండి 1962 వరకు సేవలందించిన తరువాత 1962 నుండి 1967 వరకు భారత ఉపాధ్యక్ష పదవిని అలంకరించాడు. తదనంతరం మే 13 1967 న భారతరాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు. ఇతని ప్రథమ ఉపన్యాసంలో "మొత్తం భారతదేశం నా ఇల్లు, ప్రజలందరూ నా కుటుంబం" అని పేర్కొన్నాడు. అత్యల్పకాలం రాష్టప్రతి పదవి నిర్వహించిన మొదటి వ్యక్తి. రాష్టప్రతి పదవిలో ఉండగా మరణించిన మొదటి వ్యక్తి కూడా ఆయనే.
(ఇప్పటి వరకు ఇద్దరు రాష్ట్రపతులు పదవిలో ఉండగా మరణించారు - డా.జాకీర్ హుస్సేన్, ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ).
ఈయన చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం ‘భారతరత్న’ పురస్కారాన్ని అందించింది.
ఇతడిని 1963 లో భారతరత్న బిరుదుతో గౌరవించారు.
వరాహగిరి వేంకటగిరి మే 3, 1969 జూలై 20, 1969
మహమ్మద్ హిదయతుల్లా:
మహమ్మద్ హిదయతుల్లా (డిసెంబర్ 17, 1905 - సెప్టెంబర్ 18, 1992) ప్రముఖ న్యాయవాది, భారత ప్రధాన న్యాయమూర్తి. తాత్కాలిక రాష్ట్రపతిగా ముప్పై ఐదు రోజులపాటు పనిచేసాడు (20.07.1969 నుండి 24.08.1969 వరకూ). తన రాష్ట్రపతి పదవిని పూర్తి చేసి వి.వి.గిరి చే రాష్ట్రపతిగా ప్రమాణం స్వీకారం చేయించాడు. అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసి 1992 సంవత్సరంలో మరణించాడు.
అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్న హిదాయతుల్లా, న్యాయ శాస్త్రము మరియు విదేశాంగ వ్యవహారాలపై అనేక ప్రాచుర్యమైన రచనలు కూడా చేశాడు. హిదాయతుల్లా 1979, ఆగష్టు 31 నుండి 1984, ఆగష్టు 30 వరకు భారతదేశ ఉపరాష్ట్రపతి మరియు రాజ్యసభ అధ్యక్షునిగా కూడా పనిచేశాడు.
పదవులు
1956 నుండి 1958 వరకూ మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసాడు.
25.12.1968 న భారత సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తిగా నియమితులయ్యారు.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ (సెప్టెంబర్ 5, 1888 – ఏప్రిల్ 17, 1975) భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి మరియు రెండవ రాష్ట్రపతి కూడా.
అంతేకాదు భారతీయ తాత్వికచింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశ పెట్టినాడని ప్రతీతి. రెండు పర్యాయాలు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టి, తరువాత రాష్ట్రపతిగా ఒక పర్యాయం పదవిని చేపట్టి, భారతదేశపు అత్యంత క్లిష్టకాలంలో(చైనా, పాకిస్తానులతో యుద్ద సమయం) ప్రధానులకు మార్గనిర్దేశం చేశారు.
బాల్యం విద్యాభ్యాసం:
సర్వేపల్లి రాధాకృష్ణన్ 5-9-1888న మద్రాసుకు ఈశాన్యంగా 64 కి.మీల దూరమున ఉన్న తిరుత్తణిలో సర్వేపల్లి వీరస్వామి, సీతమ్మ దంపతులకు జన్మించాడు. వీరాస్వామి ఒక జమీందారీలో తహసిల్దార్. వారి మాతృభాష తెలుగు. సర్వేపల్లి బాల్యము మరియు విద్యాభ్యాసము ఎక్కువగా తిరుత్తణి మరియు తిరుపతిలోనే గడిచిపోయాయి. ప్రాథమిక విద్య తిరుత్తణిలో సాగింది. తిరుపతి, నెల్లూరు, మద్రాసు క్రిస్టియన్ కాలేజీ మున్నగుచోట్ల చదివి ఎం.ఏ పట్టా పొందాడు. బాల్యం నుండి అసాధారణమైన తెలివితేటలు కలవాడాయాన. 1906లో 18 సంవత్సరాల చిరుప్రాయంలో శివకామమ్మతో వివాహము జరిగింది. వీరికి ఐదుగురు కూతుళ్ళు, ఒక కుమారుడు కలిగారు.
ఉద్యోగం:
21 సంవత్సరాలైనా దాటని వయసులో ఆయన మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రొఫెసర్ అయ్యాడు. తత్వశాస్త్రంలో అతని ప్రతిభను విని మైసూరు విశ్వవిద్యాలయం అతనిని ప్రొఫెసర్ గా నియమించింది. ఆయన ఉపన్యాసాలను ఎంతో శ్రద్ధగా వినేవారు విద్యార్థులు. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవి చేపట్టమని, డా. అశుతోష్ ముఖర్జీ, రవీంద్రనాథ టాగూర్లు కోరారు. దాంతో ఆయన కలకత్తా వెళ్ళాడు. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడుగా వున్నప్పుడు ఆయన 'భారతీయ తత్వశాస్త్రం' అన్న గ్రంథం వ్రాశాడు. ఆ గ్రంథం విదేశీ పండితుల ప్రశంసలందుకున్నది. 1931లో డా. సి.ఆర్.రెడ్డి గారి తర్వాత రాధాకృష్ణన్ గారు ఆంధ్రవిశ్వవిద్యాలయం వైస్ ఛాన్సిలర్గా పనిచేశారు. అప్పట్లో డా. రాధాకృష్ణన్గారి పిలుపుననుసరించి ప్రొఫెసర్ హిరేన్ ముఖర్జీ, హుమయూన్ కబీర్ వంటి మేధావులు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లుగా పనిచేశారు.
1931లోనే రాధాకృష్ణన్ "లీగ్ ఆఫ్ నేషన్స్ 'ఇంటలెక్చ్యుయల్ కో-ఆపరేషన్ కమిటి'" సభ్యులుగా ఎన్నుకోబడినారు. 1936లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రాచ్యమతాల గౌరవాధ్యపకులయ్యారు. చైనా, అమెరికా దేశాల్లో పర్యటించి పెక్కు ప్రసంగాలు చేశారు.
1946లో ఏర్పడిన భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులయ్యారు. 1947 ఆగష్టు 14-15తేదీన మధ్యరాత్రి 'స్వాతంత్ర్యోదయం' సందర్భాన శ్రీ రాధాకృష్ణన్ చేసిన ప్రసంగం సభ్యులను ఎంతో ఉత్తేజపరిచింది.
1949లో భారతదేశంలో ఉన్నత విద్యాసంస్కరణలు ప్రవేశపెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఒక కమిటి నియమించింది. దానికి అధ్యక్షుడు డా. రాధాకృష్ణన్.
డా.రాధాకృష్ణన్, ప్రధాని నెహ్రూ కోరిక మేరకు 1952-62 వరకు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశారు.
1962లో సర్వేపల్లి రాధాకృష్ణన్ భారత రాష్ట్రపతి అయిన తరువాత కొందరు శిష్యులు మరియు మిత్రులు, పుట్టిన రోజు జరపటానికి అతనివద్దకు వచ్చినప్పుడు, "నా పుట్టిన రోజును వేరుగా జరిపే బదులు, దానిని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తే నేను ఎంతో గర్విస్తాను", అని చెప్పి ఉపాధ్యాయ వృత్తి పట్ల తన ప్రేమను చాటారు. అప్పటినుండి ఆయన పుట్టిన రోజును భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.
ఈయన పాశ్చాత్య తత్వవేత్తలు ఎలా తమ భావనలను తమ సంస్కృతిలో అప్పటికే ఉన్న వేదాంత ప్రభావానికి ఎలా లోనవుతున్నారో చూపించారు. అతని దృష్టిలో తత్వము అనేది జీవితాన్ని అర్ధంచేసుకోవటానికి ఒక మార్గము, భారతీయ తత్వమును అర్ధం చేసుకోవటం అనేది ఒక సాంస్కృతిక చికిత్సగా భావించేవారు. భారతీయ ఆలోచనా దృక్పధాన్ని పాశ్చాత్య పరిభాషలో చెప్పి, అందులో వివేకము, తర్కము ఇమిడి ఉన్నాయని చూపించి, భారతీయ తాత్వికచింతన ఏమాత్రం తక్కువ కాదని నిరూపించారు. [3]
చేపట్టిన పదవులు:
మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తాత్విక శాస్త్ర ఉపన్యాసకుడిగా, ఉపప్రాధ్యాపకుడుగా, ప్రాధ్యాపకుడిగా వివిధ పదవులను అలంకరించారు.
1918 నుండి 1921 వరకు మైసూరు విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర ప్రాధ్యాపకుడిగా (ప్రొఫెసర్) పనిచేసారు.
1921లో, అప్పటి భారతదేశంలోని కలకత్తా విశ్వవిద్యాలయంలో ముఖ్య తాత్విక పీఠమైన, కింగ్ జార్జ్ 5 చెయిర్ ఆఫ్ మెంటల్ అండ్ మోరల్ సైన్స్ కు రాధాకృష్ణన్ను నియమించారు.
1926 జూన్లో బ్రిటనులో జరిగిన విశ్వవిద్యాలయాల కాంగ్రేసులో కలకత్తా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించారు. తరువాత ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డు విశ్వవిద్యాలయం నిర్వహించే అంతర్జాతీయ తాత్విక కాంగ్రేసులో సెప్టెంబర్ 1926లో కూడా కలకత్తా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించారు.
1929లో, ఆక్స్ఫర్డులోని మాంచెస్టరు కళాశాలకు ప్రిన్సిపాలుగా పనిచేయుటకు ఆయనను ఆహ్వానించారు. దీనివలన ఆక్స్ఫర్డు విశ్వవిద్యాలయంలోని విద్యార్ధులకు "తులనాత్మక మతము"(Comparative Religion) అనే విషయం మీద ఉపన్యాసము ఇవ్వగలిగే అవకాశము వచ్చింది.
1931 నుండి 1936 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపసంచాలకునిగా (వైస్ ఛాన్సలర్) పనిచేసారు.
1936లో, స్పాల్డింగ్ ఫ్రొఫెసర్ ఆఫ్ ఈస్ట్రన్ రిలీజియన్స్ అండ్ ఎథిక్స్ అనే పీఠంలో ఆక్స్ఫర్డు విశ్వవిద్యాలయంలో 1952లో భారతదేశ ఉపరాష్ట్రపతి పదవిని అలంకరించే వరకు కొనసాగారు.
1939 నుండి 1948 వరకు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి కులపతిగా (వైస్ ఛాన్సలర్) పనిచేసారు.
1949 నుండి 1952 వరకు రష్యాలో భారత రాయబారిగా పనిచేసారు.
1946 నుండి 1950 వరకు పలుమార్లు భారతదేశం తరుపున యునెస్కో సభ్య బృందానికి అధ్యక్షత వహించారు.
1948లో విశ్వవిద్యాలయాల విద్యా కమీషనుకు అధ్యక్షుడిగా భారత ప్రభుత్వంచే నియమింపబడ్డారు.
1948లో యునెస్కో కార్యనిర్వాహక బృందానికి అధ్యక్షుడిగా ఉన్నారు.
1952లో యునెస్కో అధ్యక్షునిగా ఎంపికయ్యారు.
1962లో బ్రిటీషు ఎకాడమీకి గౌరవసభ్యునిగా ఎన్నుకోబడ్డారు.
గౌరవములు:
మూర్తీభూత సమగ్ర భారతీయ సంస్కృతి వేదాంత విజ్ఞాన సందీప్త సుకృతి
ఉపాధ్యాయ వృత్తికి ఆయన తెచ్చిన గుర్తింపు, గౌరవమునకుగాను ప్రతీ సంవత్సరం ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు.
1931లో బ్రిటీషు ప్రభుత్వం వారు ఇచ్చే ప్రతిష్టాత్మక సర్ బిరుదు ఈయనను వరించింది.
1954లో మానవ సమాజానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్న బిరుదు పొందారు.
1961లో జర్మనీ పుస్తక సదస్సు యొక్క శాంతి బహుమానం (Peace Prize of the German Book Trade) పొందారు.
1963 జూన్ 12న బకింగ్హామ్ ప్యాలెస్లోని ఆర్డర్ ఆఫ్ మెరిట్కి గౌరవ సభ్యునిగా ఎన్నుకోబడ్డారు.
ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలయిన ఆక్స్ఫర్డు, కేంబ్రిడ్జి, మొదలయినవాటి నుండి వందకు పైగా గౌరవ పురస్కారాలు మరియు డాక్టరేటులు సంపాదించారు.
ఆక్స్ఫర్డు విశ్వవిద్యాలయము సర్వేపల్లి రాధాకృష్ణన్ సంస్మరణార్ధం రాధాకృష్ణన్ చెవెనింగ్ స్కాలర్షిప్ను ప్రకటించింది.
రచనలు:
The Ethics of the Vedanta and Its Material Presupposition (వేదాంతాలలోని నియమాలు మరియు వాటి ఉపయోగము ఒక తలంపు)(1908) - ఎం.ఏ. పరిశోధనా వ్యాసం.
The Philosophy of Rabindranath Tagore (రవీంద్రుని తత్వము)(1918).
The Reign of Religion in Contemporary Philosophy (సమకాలీన తత్వముపై మతము యొక్క ఏలుబడి)(1920).
Indian Philosophy (భారతీయ తత్వము)(2 సంపుటాలు) (1923 మరియు 1927).
The Hindu View of Life (హిందూ జీవిత ధృక్కోణము)(1926).
The Religion We Need (మనకు కావలిసిన మతము)(1928).
Kalki or The Future of Civilisation (కల్కి లేదా నాగరికత యొక్క భవిష్యత్తు)(1929).
An Idealist View of Life (ఆదర్శవాది యొక్క జీవిత ధృక్కోణము)(1932).
East and West in Religion (ప్రాక్ పశ్చిమాలలో మతము)(1933).
Freedom and Culture (స్వాతంత్ర్యం మరియు సంస్కృతి)(1936).
The Heart of Hindusthan (భారతీయ హృదయము)(1936).
My Search for Truth (Autobiography)(నా సత్యశోధన(ఆత్మకథ))(1937).
Gautama, The Buddha (గౌతమ బుద్ధుడు)(1938).
Eastern Religions and Western Thought (తూర్పు మతాలు మరియు పాశ్చాత్య చింతన) (1939, రెండవ కూర్పు 1969).
Mahatma Gandhi (మహాత్మా గాంధీ)(1939).
India and China (భారత దేశము మరియు చైనా)(1944).
Education, Politics and War (విద్య, రాజకీయం మరియు యుద్దము)(1944).
Is this Peace (ఇది శాంతేనా)(1945).
The Religion and Society (మతము మరియు సంఘము)(1947).
The Bhagwadgita (భగవధ్గీత)(1948).
Great Indians (భారతీయ మహానీయులు)(1949).
East and West: Some Reflections (తూర్పు మరియు పడమర: కొన్ని చింతనలు)(1955).
Religion in a Changing World (మారుతున్న ప్రపంచంలో మతము)(1967).
జీవిత విశేషాలు:
రాధాకృష్ణన్ 1888 సెప్టెంబరు 5న చెన్నై దగ్గరి తిరుత్తణి అనే వూరిలో జన్మించారు. అక్కడే ప్రాథమిక విద్య పూర్తి చేశారు. వీళ్లది చాలాపేద కుటుంబం. ఉన్నత విద్య చదివించే స్తోమత లేదని తండ్రి వీరాస్వామి కొడుకును పూజారిగా చేయమన్నారు. కానీ రాధాకృష్ణన్కు చదువంటే ప్రాణం. అందుకే హైస్కూలు చదువుకోసం తిరుపతిలోని మిషనరీ పాఠశాలలో చేరారు. ఇక అప్పటినుంచీ ఈయన చదువంతా ఉపకారవేతనాలతోనే సాగిపోయింది. భోజనం చేసేందుకు అరిటాకు కూడా కొనలేని పరిస్థితుల్లో ఆయన నేలను శుభ్రపరచుకొని భోజనం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో తత్వశాస్త్రంలో ఎమ్మే పూర్తిచేసిన రాధాకృష్ణన్ ఇరవై ఏళ్ల వయసులోనే మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో బోధకుడిగా చేరారు. ఆయన పాఠం చెప్పే తీరు విద్యార్థుల్లో ఎంతో ఆసక్తి కలిగించేది. ఆయన రోజులో 12 గంటలపాటు పుస్తకాలు చదువుతూనే ఉండేవారు. ఎన్నో విలువైన వ్యాసాలు, పరిశోధన పత్రాలను రాసేవారు. రాధాకృష్ణన్ మైసూర్ విశ్వవిద్యాలయం, కోల్కతా విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ పదవులు చేపట్టడమే కాదు, ఆంధ్రా యూనివర్సిటీ, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతి (వైస్ఛాన్స్లర్) గా పనిచేశారు. రష్యాలో భారత రాయబారిగా కూడా పనిచేశారు.
ఆయన రాసిన 'ఇండియన్ ఫిలాసఫీ' పుస్తకం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రత్యేక ఆహ్వానంపై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించారు. 'యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్'లో సభ్యుడిగా ఉండి మన విద్యా వ్యవస్థ అభివృద్ధికి ఎన్నో విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు రాధాకృష్ణన్.
1952లో మన మొదటి ఉపరాష్ట్రపతిగా, 1962లో భారత రెండో రాష్ట్రపతిగా అత్యున్నత పదవులు చేపట్టారు. 1954లో భారతరత్న పురస్కారం దక్కింది. అయినా ఏనాడూ ఆడంబరాలకు పోలేదు.
రాష్ట్రపతిగా ఉన్నప్పుడు వచ్చే వేతనంలో కేవలం 25 శాతం తీసుకుని మిగతాది ప్రధాన మంత్రి సహాయ నిధికి తిరిగిచ్చేవారు.
రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు విద్యార్థులకు శ్రద్ధగా బోధించడమే కాదు, వారిపై ప్రేమాభిమానాలు చూపేవారు. ఆయన మైసూరు నుంచి కలకత్తాకు ప్రొఫెసర్గా వెళ్లేప్పుడు గుర్రపు బండిని పూలతో అలంకరించి తమ గురువును కూర్చోబెట్టి రైల్వేస్టేషన్ వరకు విద్యార్థులే లాక్కుంటూ వెళ్లారట.
బాబూ రాజేంద్ర ప్రసాద్
బాబూ రాజేంద్ర ప్రసాద్;
డా. రాజేంద్ర ప్రసాద్ భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి.
రాజేంద్ర ప్రసాద్ గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు, భారత రాజ్యాంగ నిర్మాణ శిల్పి. 1948 నుండి 1950 వరకు భారత రాజ్యాంగ ముసాయిదా తయారీ కోసం ఏర్పరచబడిన సంఘానికి అధ్యక్షత వహించాడు. భారతదేశ మొట్టమొదటి ప్రభుత్వంలో కొద్ది కాలం పాటు కేంద్ర మంత్రిగా కూడా పని చేసాడు.
భారతదేశ స్వాతంత్ర్య సమరంలో ఒక ముఖ్య నాయకుడుకూడా.
ప్రజలు ఇతనిని ప్రేమగా, గౌరవంగా 'బాబూ' అని పిలిచేవారు.
బాల్యము మరియు విద్యాభ్యాసము:
రాజేంద్ర ప్రసాద్ బీహార్ రాష్ట్రంలో శివాన్ జిల్లాలోని జిర్దేయి గ్రామంలో 1884 లో డిసెంబరు మూడున జన్మించాడు. అతని తండ్రి మహదేవ్ సహాయ్ సంస్కృతం మరియు పర్శియను భాషలలో పండితుడు. తల్లి కమలేశ్వరీ దేవి ఎప్పుడూ రామాయణం నుండి కథలు వివరించేది. ఐదవ ఏటనే పర్షియన్ భాషను నేర్చుకోవడానికి ఒక మౌల్వీ దగ్గరకు పంపించబడ్డాడు. ఛాప్రా ప్రభుత్వ పాఠశాలలో ప్రాధమిక విద్యాభ్యాసం చేసాడు. 12 సంవత్సరాల వయసులోనే రాజ్వంశీ దేవీని వివాహం చేసుకున్నాడు. అటు తరువాత విద్యకై పాట్నాలో తన అన్న మహేంద్ర ప్రసాద్ వద్ద ఉంటూ ఆర్.కె.ఘోష్ పాఠశాలలో చదువుకున్నాడు. మరల ఇంకోసారి ఛాప్రా ప్రభుత్వ పాఠశాలలో చేరి కలకత్తా విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు.
అప్పుడు కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో చేరాడు. మొదట్లో సైన్సు విద్యార్ధి. అతని అధ్యాపకులలో జగదీష్ చంద్రబోసు, ప్రఫుల్ల చంద్ర రాయ్ మొదలగువారు ఉన్నారు. కాకపోతే తరువాత సాంఘిక శాస్త్రంపై మక్కువ పెంచుకుని అటువైపు తన దృష్టి మరల్చాడు.ఆర్థిక శాస్త్రంలో ఎం.ఎ. చదివాక,బి.ఎల్. ఆ తర్వాత ఎం.ఎల్. పూర్తి చేసి డాక్టరేట్ కూడా పొందాడు.రాజేంద్ర ప్రసాద్ చదువుతున్నప్పుడు తన అన్నతో కలిసి ఇడెన్ హిందూ హాస్టలులో నివసించేవాడు, అన్నతో కలిసి స్వదేశీ ఉద్యమాన్నీ నడిపాడు.
1911 లో, కాంగ్రేసు లో చేరాడు. కానీ అతని కుటుంబ పరిస్థితి ఏమంత బాగాలేదు. కుటుంబం తన సహాయానికై ఎదురు చూస్తున్న తరుణంలో, స్వాతంత్ర్య సమరంలో పాల్గొనేందుకు అన్నగారిని అనుమతి అడిగాడు.అతడు అందుకు ఒప్పుకోక పోవటం వలన 1916 లో, బీహార్ మరియు ఒరిస్సా రాష్ట్రాల హైకోర్టులలో చేరాడు.ఏదైనా విచారణ జరుగుతున్నప్పుడు, తన వాదనకు వ్యతిరేకంగా ఎవరైనా ఉదాహరణలు చూపలేకపోయినప్పుడు, న్యాయమూర్తులు రాజేంద్ర ప్రసాదునే ఉదాహరణ ఇవ్వమని అడిగేవారు.
స్వాతంత్ర్య సమరంలో:
న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించిన అనతికాలంలోనే స్వాతంత్ర్య పోరాటంవైపు ఆకర్షితుడయ్యాడు.1918 లో'సర్చ్ లైట్'అనే ఆంగ్ల పత్రికను, ఆ తర్వాత'దేశ్'అనే హిందీ పత్రికనూనడిపాడు.1921 లో మహాత్మా గాంధీ తో ఒకమారు సమావేశం తరువాత, విశ్వవిద్యాలయంలో తన సెనేటర్ పదవికి రాజీనామా చేశాడు.పాశ్చాత్య చదువులను బహిష్కరించమని గాంధీజీ పిలుపునిచ్చినపుడు తన కుమారుడు మృత్యుంజయ ప్రసాదును విశ్వవిద్యాలయ చదువు మానిపించి వెంటనే బీహార్ విద్యాపీఠ్లో చేర్చాడు. ఈ విద్యాపీఠాన్ని1921 లో తన మిత్రబృందంతో కలిసి స్థాపించి భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా నడిపాడు. 1924 లో బీహారు బెంగాల్లలో వచ్చిన వరదలలో అన్నీ కోల్పోయిన అభాగ్యులను ఆదుకోవడంకోసం తనవంతు సహాయాన్ని ముందుండి అందించాడు. జనవరి 15, 1934 న బీహారులో భూకంపం వచ్చినప్పుడు రాజేంద్ర ప్రసాదు జైలులో ఉన్నాడు. రెండురోజుల అనంతరం అతనిని విడిచిపెట్టారు. బయటకు రాగానే అతను నిధులను సేకరించడం మొదలుపెట్టాడు. అలా భూకంప బాధితుల సహాయార్ధం అతను సేకరించిన నిధులు(38 లక్షలు) అప్పట్లో వైస్రాయి సేకరించిన నిధులకు మూడింతలున్నాయి.
రాజేంద్రప్రసాద్ 1934 అక్టోబరులో బొంబాయిలో జరిగిన అఖిల భారత కాంగ్రెసు మహాసభలకు అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. అలాగే 1939 లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేసిన తరువాత, 1947 లో ఇంకోసారి మొత్తం మూడుసార్లు ఆ పదవిని చేపట్టాడు.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రాజేంద్ర ప్రసాదును రాష్ట్రపతిగా ఎన్నుకున్నారు. దేశానికి మొట్టమొదటి రాష్ట్రపతిగా స్వతంత్ర్యంగా మెలిగి, ప్రధానిని గానీ పార్టీని గానీ రాజ్యాంగ నిర్మాణంలో జోక్యంచేసుకోనివ్వలేదు. అలా తన తరువాత వచ్చిన అందరు రాష్ట్రపతులకు ఉదాహరణగా నిలిచాడు. 12 సంవత్సరాలపాటు భారత రాష్ట్రపతిగా సేవలందించి 1962 న పదవీ విరమణ చేసాడు.హిందీ,సంస్కృతం,ఉర్దూ,పర్షియన్,ఇంగ్లీషు భాషల్లో పండితుడైన రాజేన్ద్రప్రసాద్ హిస్టరీ ఆఫ్ చంపారన్ సత్యాగ్రహ,ఇండియా డివైడెడ్,ఆత్మకథ,ఎట్ ది ఫీట్ ఆఫ్ మహాత్మా వంటి గ్రంథాలను రచించారు. అనంతర కాలంలో భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన భారతరత్న పురస్కారాన్ని రాజేంద్ర ప్రసాదుకు ప్రకటించారు.
మరణము మరియు వారసత్వం:
పదవీ విరమణ తర్వాత కొన్ని నెలలకు అనగా సెప్టెంబర్ 1962 లో, అతని భార్య రాజ్వంశీ దేవి చనిపోయింది. మరణానికి నెలరోజుల ముందు తనకుతానే ఒక ఉత్తరం రాసుకున్నాడు,అందులో ఇలా చెప్పాడు, "నేను అంతిమ దశకు చేరువైనట్లు అనిపిస్తూంది, ఏదైనా చేసే శక్తి అంతమవుతుంది, నా ఉనికే అంతమవుతుంది". ఫిబ్రవరి 28, 1963 న రాం రాం అంటూ కన్ను మూశాడు.
దేశ ప్రజలలో ఆయనకు ఉన్న అచంచలమైన ప్రేమాభిమానాల వలన ఆయనను దేశ్ రత్న అని పిలిచేవారు.
డా. రాజేంద్ర ప్రసాద్ భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి.
రాజేంద్ర ప్రసాద్ గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు, భారత రాజ్యాంగ నిర్మాణ శిల్పి. 1948 నుండి 1950 వరకు భారత రాజ్యాంగ ముసాయిదా తయారీ కోసం ఏర్పరచబడిన సంఘానికి అధ్యక్షత వహించాడు. భారతదేశ మొట్టమొదటి ప్రభుత్వంలో కొద్ది కాలం పాటు కేంద్ర మంత్రిగా కూడా పని చేసాడు.
భారతదేశ స్వాతంత్ర్య సమరంలో ఒక ముఖ్య నాయకుడుకూడా.
ప్రజలు ఇతనిని ప్రేమగా, గౌరవంగా 'బాబూ' అని పిలిచేవారు.
బాల్యము మరియు విద్యాభ్యాసము:
రాజేంద్ర ప్రసాద్ బీహార్ రాష్ట్రంలో శివాన్ జిల్లాలోని జిర్దేయి గ్రామంలో 1884 లో డిసెంబరు మూడున జన్మించాడు. అతని తండ్రి మహదేవ్ సహాయ్ సంస్కృతం మరియు పర్శియను భాషలలో పండితుడు. తల్లి కమలేశ్వరీ దేవి ఎప్పుడూ రామాయణం నుండి కథలు వివరించేది. ఐదవ ఏటనే పర్షియన్ భాషను నేర్చుకోవడానికి ఒక మౌల్వీ దగ్గరకు పంపించబడ్డాడు. ఛాప్రా ప్రభుత్వ పాఠశాలలో ప్రాధమిక విద్యాభ్యాసం చేసాడు. 12 సంవత్సరాల వయసులోనే రాజ్వంశీ దేవీని వివాహం చేసుకున్నాడు. అటు తరువాత విద్యకై పాట్నాలో తన అన్న మహేంద్ర ప్రసాద్ వద్ద ఉంటూ ఆర్.కె.ఘోష్ పాఠశాలలో చదువుకున్నాడు. మరల ఇంకోసారి ఛాప్రా ప్రభుత్వ పాఠశాలలో చేరి కలకత్తా విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు.
అప్పుడు కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో చేరాడు. మొదట్లో సైన్సు విద్యార్ధి. అతని అధ్యాపకులలో జగదీష్ చంద్రబోసు, ప్రఫుల్ల చంద్ర రాయ్ మొదలగువారు ఉన్నారు. కాకపోతే తరువాత సాంఘిక శాస్త్రంపై మక్కువ పెంచుకుని అటువైపు తన దృష్టి మరల్చాడు.ఆర్థిక శాస్త్రంలో ఎం.ఎ. చదివాక,బి.ఎల్. ఆ తర్వాత ఎం.ఎల్. పూర్తి చేసి డాక్టరేట్ కూడా పొందాడు.రాజేంద్ర ప్రసాద్ చదువుతున్నప్పుడు తన అన్నతో కలిసి ఇడెన్ హిందూ హాస్టలులో నివసించేవాడు, అన్నతో కలిసి స్వదేశీ ఉద్యమాన్నీ నడిపాడు.
1911 లో, కాంగ్రేసు లో చేరాడు. కానీ అతని కుటుంబ పరిస్థితి ఏమంత బాగాలేదు. కుటుంబం తన సహాయానికై ఎదురు చూస్తున్న తరుణంలో, స్వాతంత్ర్య సమరంలో పాల్గొనేందుకు అన్నగారిని అనుమతి అడిగాడు.అతడు అందుకు ఒప్పుకోక పోవటం వలన 1916 లో, బీహార్ మరియు ఒరిస్సా రాష్ట్రాల హైకోర్టులలో చేరాడు.ఏదైనా విచారణ జరుగుతున్నప్పుడు, తన వాదనకు వ్యతిరేకంగా ఎవరైనా ఉదాహరణలు చూపలేకపోయినప్పుడు, న్యాయమూర్తులు రాజేంద్ర ప్రసాదునే ఉదాహరణ ఇవ్వమని అడిగేవారు.
స్వాతంత్ర్య సమరంలో:
న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించిన అనతికాలంలోనే స్వాతంత్ర్య పోరాటంవైపు ఆకర్షితుడయ్యాడు.1918 లో'సర్చ్ లైట్'అనే ఆంగ్ల పత్రికను, ఆ తర్వాత'దేశ్'అనే హిందీ పత్రికనూనడిపాడు.1921 లో మహాత్మా గాంధీ తో ఒకమారు సమావేశం తరువాత, విశ్వవిద్యాలయంలో తన సెనేటర్ పదవికి రాజీనామా చేశాడు.పాశ్చాత్య చదువులను బహిష్కరించమని గాంధీజీ పిలుపునిచ్చినపుడు తన కుమారుడు మృత్యుంజయ ప్రసాదును విశ్వవిద్యాలయ చదువు మానిపించి వెంటనే బీహార్ విద్యాపీఠ్లో చేర్చాడు. ఈ విద్యాపీఠాన్ని1921 లో తన మిత్రబృందంతో కలిసి స్థాపించి భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా నడిపాడు. 1924 లో బీహారు బెంగాల్లలో వచ్చిన వరదలలో అన్నీ కోల్పోయిన అభాగ్యులను ఆదుకోవడంకోసం తనవంతు సహాయాన్ని ముందుండి అందించాడు. జనవరి 15, 1934 న బీహారులో భూకంపం వచ్చినప్పుడు రాజేంద్ర ప్రసాదు జైలులో ఉన్నాడు. రెండురోజుల అనంతరం అతనిని విడిచిపెట్టారు. బయటకు రాగానే అతను నిధులను సేకరించడం మొదలుపెట్టాడు. అలా భూకంప బాధితుల సహాయార్ధం అతను సేకరించిన నిధులు(38 లక్షలు) అప్పట్లో వైస్రాయి సేకరించిన నిధులకు మూడింతలున్నాయి.
రాజేంద్రప్రసాద్ 1934 అక్టోబరులో బొంబాయిలో జరిగిన అఖిల భారత కాంగ్రెసు మహాసభలకు అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. అలాగే 1939 లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేసిన తరువాత, 1947 లో ఇంకోసారి మొత్తం మూడుసార్లు ఆ పదవిని చేపట్టాడు.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రాజేంద్ర ప్రసాదును రాష్ట్రపతిగా ఎన్నుకున్నారు. దేశానికి మొట్టమొదటి రాష్ట్రపతిగా స్వతంత్ర్యంగా మెలిగి, ప్రధానిని గానీ పార్టీని గానీ రాజ్యాంగ నిర్మాణంలో జోక్యంచేసుకోనివ్వలేదు. అలా తన తరువాత వచ్చిన అందరు రాష్ట్రపతులకు ఉదాహరణగా నిలిచాడు. 12 సంవత్సరాలపాటు భారత రాష్ట్రపతిగా సేవలందించి 1962 న పదవీ విరమణ చేసాడు.హిందీ,సంస్కృతం,ఉర్దూ,పర్షియన్,ఇంగ్లీషు భాషల్లో పండితుడైన రాజేన్ద్రప్రసాద్ హిస్టరీ ఆఫ్ చంపారన్ సత్యాగ్రహ,ఇండియా డివైడెడ్,ఆత్మకథ,ఎట్ ది ఫీట్ ఆఫ్ మహాత్మా వంటి గ్రంథాలను రచించారు. అనంతర కాలంలో భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన భారతరత్న పురస్కారాన్ని రాజేంద్ర ప్రసాదుకు ప్రకటించారు.
మరణము మరియు వారసత్వం:
పదవీ విరమణ తర్వాత కొన్ని నెలలకు అనగా సెప్టెంబర్ 1962 లో, అతని భార్య రాజ్వంశీ దేవి చనిపోయింది. మరణానికి నెలరోజుల ముందు తనకుతానే ఒక ఉత్తరం రాసుకున్నాడు,అందులో ఇలా చెప్పాడు, "నేను అంతిమ దశకు చేరువైనట్లు అనిపిస్తూంది, ఏదైనా చేసే శక్తి అంతమవుతుంది, నా ఉనికే అంతమవుతుంది". ఫిబ్రవరి 28, 1963 న రాం రాం అంటూ కన్ను మూశాడు.
దేశ ప్రజలలో ఆయనకు ఉన్న అచంచలమైన ప్రేమాభిమానాల వలన ఆయనను దేశ్ రత్న అని పిలిచేవారు.
రాష్ట్రపతుల జాబితా
01: రాజేంద్ర ప్రసాద్ ( జనవరి 26, 1950 నుండి మే 13, 1962)
02: డా. సర్వేపల్లి రాధాకృష్ణన్( మే 13, 1962 నుండి మే 13, 1967)
03: డా.జాకీర్ హుస్సేన్( మే 13, 1967 నుండి మే 3, 1969)
* : వరాహగిరి వేంకటగిరి మే( 3, 1969 నుండి జూలై 20, 1969)
*: ఎం.హిదయతుల్లా( జూలై 20, 1969 నుండి ఆగష్టు 24, 1969)
04: వరాహగిరి వేంకటగిరి(ఆగష్టు 24, 1969 నుండి ఆగష్టు 24, 1974)
05: ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్( ఆగష్టు 24, 1974 నుండి ఫిబ్రవరి 11, 1977)
*: బి.డి.జట్టి ఫిబ్రవరి (11, 1977నుండి జూలై 25, 1977)
06: నీలం సంజీవరెడ్డి( జూలై 25, 1977 నుండి జూలై 25, 1982)
07: జ్ఞాని జైల్ సింగ్ ( జూలై 25, 1982 నుండిజూలై 25, 1987)
08: ఆర్.వెంకటరామన్( జూలై 25, 1987 నుండి జూలై 25, 1992)
09: డా.శంకర దయాళ్ శర్మ ( జూలై 25, 1992 నుండి జూలై 25, 1997)
10 : కె.ఆర్.నారాయణన్ ( జూలై 25, 1997 నుండి జూలై 25, 2002)
11: డా.ఏ.పి.జె.అబ్దుల్ కలామ్( జూలై 25, 2002 నుండి జూలై 25, 2007)
12: ప్రతిభా పాటిల్ ( జూలై 25, 2007 నుండి జూలై 25, 2012)
13: ప్రణబ్ ముఖర్జీ( జూలై 25, 2012 నుండి నేటి వరకూ)
Sunday, 29 March 2015
ప్రధానమంత్రుల జాబితా
ప్రధానమంత్రుల జాబితా:
01.జవహర్లాల్ నెహ్రూ
: ఆగష్టు 15, 1947మే 27, 1964,కాంగ్రెస్
గుల్జారీలాల్ నందా: మే 27, 1964 జూన్ 9, 1964 కాంగ్రెస్
02 లాల్ బహదూర్ శాస్త్రి: జూన్ 9, 1964 : జనవరి 11, 1966 కాంగ్రెస్
*గుల్జారీలాల్ నందా జనవరి 11, 1966 జనవరి 24, 1966 కాంగ్రెస్
03ఇందిరా గాంధీ: జనవరి 24, 1966 మార్చి 24, 1977 కాంగ్రెస్
04 మొరార్జీ దేశాయ్ : మార్చి 24, 1977, జూలై 28, 1979 జనతా పార్టీ
05: చరణ్సింగ్ : జూలై 28, 1979, జనవరి 14, 1980 జనతా పార్టీ
**ఇందిరా గాంధీ: జనవరి 14, 1980, అక్టోబర్ 31, 1984 కాంగ్రెస్
06 రాజీవ్ గాంధీఅక్టోబర్ 31, 1984 డిసెంబర్ 2, 1989కాంగ్రెస్
07 వి.పి.సింగ్: డిసెంబర్ 2, 1989 నవంబర్ 10, 1990 జనతా దళ్
08 చంద్రశేఖర్: నవంబర్ 10, 1990 జూన్ 21, 1991 జనతా దళ్
09 పి.వి.నరసింహారావు, జూన్ 21, 1991 మే 16, 1996 కాంగ్రెస్
10 అటల్ బిహారీ వాజపేయి మే 16, 1996 జూన్ 1, 1996 భాజపా
11 దేవెగౌడ జూన్ 1, 1996 ఏప్రిల్ 21, 1997 జనతా దళ్
12 ఐ.కె.గుజ్రాల్ ఏప్రిల్ 21, 1997 మార్చి 19, 1998 జనతా దళ్
** అటల్ బిహారీ వాజపేయి మార్చి 19, 1998 మే 22, 2004 భాజపా
13 డా.మన్మోహన్ సింగ్ మే 22, 2004 మే 25 , 2014 కాంగ్రెస్ సంకీర్ణం
14 నరేంద్ర మోడీ మే 26, 2014 భాజపా
భారత కేంద్ర మంత్రిమండలి
క్యాబినెట్ మంత్రులు:
నరేంద్ర మోడీ : ప్రధాన మంత్రి , ప్రజా సమస్యల మరియు పింఛన్లు, అణు శక్తి శాఖ మంత్రి, అంతరిక్ష శాఖ మంత్రి
రాజ్ నాథ్ సింగ్: హోం మంత్రిత్వ శాఖ
సుష్మా స్వరాజ్: విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ,ప్రవాస భారతీయ వ్యవహారాల శాఖ మంత్రి,
అరుణ్ జైట్లీ : ఆర్థిక మంత్రిత్వ శాఖ, కార్పొరేట్ వ్యవహారాల శాఖ, రక్షణ మంత్రి
వెంకయ్య నాయుడు : అర్బన్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ, హౌసింగ్, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
నితిన్ గడ్కరీ : రోడ్డు రవాణా మరియు ప్రధాన రహదారులు మంత్రిత్వ శాఖ షిప్పింగ్ శాఖ మంత్రి
డి.వి.సదానంద గౌడ : రైల్వే మంత్రిత్వ శాఖ
ఉమా భారతి: జల వనరుల మరియు నది అభివృద్ధి శాఖ మంత్రి
నజ్మా హెప్తుల్లా :మైనారిటీ వ్యవహారాల మంత్రి
రాం విలాస్ పాశ్వాన్: వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రి
మేనకా గాంధీ: మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రి
అనంత్ కుమార్: రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రి[2
రవి శంకర్ ప్రసాద్: న్యాయ మంత్రిత్వ శాఖ, కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి
అశోక్ గజపతి రాజు: పౌర విమానయాన శాఖ మంత్రి
అనంత్ గీతే: భారీ పరిశ్రమలు, ప్రభుత్వరంగ శాఖ
హర్ సిమ్రత్ కౌర్: ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు మంత్రిత్వ శాఖ
నరేంద్ర సింగ్ తోమార్:గనుల మంత్రిత్వ శాఖ, స్టీల్ మంత్రిత్వ శాఖ, కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి
జుయల్ ఒరం: గిరిజన వ్యవహారాల మంత్రి
థావర్ చంద్ గేహ్లోట్: సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి
స్మృతి ఇరానీ : మానవ వనరుల అభివృద్ధి మంత్రి
రాధా మోహన్ సింగ్ : వ్యవసాయశాఖ మంత్రి
డాక్టర్ హర్ష వర్ధన్: ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రి
కల్రాజ్ మిశ్రా: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ
సహాయ మంత్రులు(స్వతంత్ర హోదా):
జనరల్ వికె సింగ్: విదేశీ వ్యవహారాలు, విదేశాలలో భారతీయ వ్యవహారాలు, ఈశాన్య ప్రాంత అభివృద్ధి
ఇందర్ జిత్ సింగ్ రావు: ప్రణాళిక, స్టాటిస్టిక్స్, కార్యక్రమ అమలు,
రక్షణ సంతోష్ కుమార్ గంగ్వార్ : జౌళి,పార్లమెంటరీ వ్యవహారాలు, జల వనరులు, నదుల అభివృద్ధి, గంగానది ప్రక్షాళన
శ్రీపద్ యస్సో నాయక్, సాంస్కృతిక, పర్యాటకం
ధర్మేంద్ర ప్రధాన్: పెట్రోలియం, సహజ వాయువు
సర్బానంద సోనావాల్: వృత్తి నైపుణ్య వికాసం, వ్యాపార, క్రీడలుపీయూష్ గోయల్: విద్యుత్, బొగ్గు, నూతన, పునరుత్పాదక ఇంధనం
ప్రకాశ్ జవదేకర్సమాచార, ప్రసార, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు
జితేంద్ర సింగ్: ప్రధాన మంత్రి కార్యాలయం( సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు), శాస్త్ర, సాంకేతిక రంగాలు, భూశాస్త్రాలు, అణు ఇంధనం, అంతరిక్ష శాఖలు
నిర్మలా సీతారామన్:వాణిజ్య, పరిశ్రమలు, కార్పొరేట్ వ్యవహారాలు
సహాయ మంత్రులు:
జిఎం సిద్దేశ్వర: పౌర విమానయానం
మనోజ్ సిన్హా: రైల్వేలు
నిహాల్ చంద్: రసాయనాలు, ఎరువులు
|
Wednesday, 25 March 2015
22 వ భాగం: సంక్షిప్త నామము, ప్రారంభమగు తేదీ, శాసనం యొక్క హిందీ పాఠం మరియు ఉపసంహరణలు
22 వ భాగం: సంక్షిప్త నామము, ప్రారంభమగు తేదీ, శాసనం యొక్క హిందీ పాఠం మరియు ఉపసంహరణలు
393 వ అధికరణ: సంక్షిప్త నామము
394 వ అధికరణ: ప్రారంభమగు తేదీ
394 ఎ వ అధికరణ: హిందీ పాఠము
395 వ అధికరణ: ఉపసహంరణలు
393 వ అధికరణ: సంక్షిప్త నామము
394 వ అధికరణ: ప్రారంభమగు తేదీ
394 ఎ వ అధికరణ: హిందీ పాఠము
395 వ అధికరణ: ఉపసహంరణలు
21 వ భాగం: తాత్కాలిక సంధికాలపు మరియు ప్రత్యేకమైన అంశములు
21 వ భాగం: తాత్కాలిక సంధికాలపు మరియు ప్రత్యేకమైన అంశములు
369 వ అధికరణ: రాష్ట్రజాబితాలోని అంశాలను ఉమ్మడి జాబితాలోకి చేర్చినట్లు భావించి చట్టాలను పార్లమెంట్ తాత్కాలికముగా చేయుట
370 వ అధికరణ: జమ్ము, కాశ్మీర్ రాష్ట్రానికి సంబందించిన తాత్కాలిక అంశములు
371 వ అధికరణ: మహారాష్ట్ర మరియు గుజరాత్ రాష్ట్రాలకు సంబంధించిన ప్రత్యేక అంశములు
371 ఎ వ అధికరణ: నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేకాంశములు
371 బి వ అధికరణ: అస్సాం రాష్ట్రమునకు చెందిన ప్రత్యేక అంశములు
371 సి వ అధికరణ: మణిపూర్ రాష్ట్రమునకు సంబంధిచింన ప్రతేక అంశములు
371 డి వ అధికరణ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునకు చెందిన ప్రత్యేక అంశములు
371 ఇ వ అధికరణ: ఆంధ్రప్రదేశ్ లో సెంట్రల్ యూనివర్సిటీని స్థాపించుట
371 ఎఫ్ వ అధికరణ: సిక్కిం రాష్ట్రానికి చెందిన ప్రత్యేక అంశములు
371 జి వ అధికరణ: మిజోరాం రాష్ట్రానికి చెందిన ప్రత్యేక అంశములు
371 హెచ్ వ అధికరణ: అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రత్యేక అంశములు
371 ఐ వ అధికరణ: గోవా రాష్ట్రానికి చెందిన ప్రత్యేక అంశములు
371 జె వ అధికరణ:కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రత్యేక అంశములు
372 వ అధికరణ: రాజ్యంగ శాసనం అమలులోకి వచ్చిన తరువాత అంతకు ముందు ఉన్న చట్టాలను కొనసాగింపు
372 ఎ వ అధికరణ : చట్టాలను అనుసరింపచేయు రాష్ట్రపతి అధికారం
373 వ అధికరణ: ముందు జాగ్రత్త నిర్భంధం కేసులలో రాష్ట్రపతి అధికారాలు
374 వ అధికరణ: ఫెడరల్ కోర్టు మరియు ప్రీవికౌన్సిల్ న్యాయమూర్తులను గురించి మరియు ఆకోర్టులలో విచారణ కొరక్తె ఉన్నకేసులను గురించి
375 వ అధికరణ: ఈ సంవిధానం అమలుకు ముందు ఉన్న కోర్టులు. అందలి అధికారులు తమ హోదాలలో కొనసాగుదురు
376 వ అధికరణ: హ్తెకోర్టు న్యాయమూర్తుల గురించి
377 వ అధికరణ: కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గురించి
378 వ అధికరణ: పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి
378 ఎ వ అధికరణ: ఆంధ్రప్రదేశ్ శాసనసభ కాలపరిమితి గురించి
379-391 వ అధికరణలు : ఉపసంహరించబడినవి
392 వ అధికరణ: చిక్కులను పరిష్కరించుట కొరకు రాష్ట్రపతికి గల అధికారములు
369 వ అధికరణ: రాష్ట్రజాబితాలోని అంశాలను ఉమ్మడి జాబితాలోకి చేర్చినట్లు భావించి చట్టాలను పార్లమెంట్ తాత్కాలికముగా చేయుట
370 వ అధికరణ: జమ్ము, కాశ్మీర్ రాష్ట్రానికి సంబందించిన తాత్కాలిక అంశములు
371 వ అధికరణ: మహారాష్ట్ర మరియు గుజరాత్ రాష్ట్రాలకు సంబంధించిన ప్రత్యేక అంశములు
371 ఎ వ అధికరణ: నాగాలాండ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేకాంశములు
371 బి వ అధికరణ: అస్సాం రాష్ట్రమునకు చెందిన ప్రత్యేక అంశములు
371 సి వ అధికరణ: మణిపూర్ రాష్ట్రమునకు సంబంధిచింన ప్రతేక అంశములు
371 డి వ అధికరణ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునకు చెందిన ప్రత్యేక అంశములు
371 ఇ వ అధికరణ: ఆంధ్రప్రదేశ్ లో సెంట్రల్ యూనివర్సిటీని స్థాపించుట
371 ఎఫ్ వ అధికరణ: సిక్కిం రాష్ట్రానికి చెందిన ప్రత్యేక అంశములు
371 జి వ అధికరణ: మిజోరాం రాష్ట్రానికి చెందిన ప్రత్యేక అంశములు
371 హెచ్ వ అధికరణ: అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రత్యేక అంశములు
371 ఐ వ అధికరణ: గోవా రాష్ట్రానికి చెందిన ప్రత్యేక అంశములు
371 జె వ అధికరణ:కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రత్యేక అంశములు
372 వ అధికరణ: రాజ్యంగ శాసనం అమలులోకి వచ్చిన తరువాత అంతకు ముందు ఉన్న చట్టాలను కొనసాగింపు
372 ఎ వ అధికరణ : చట్టాలను అనుసరింపచేయు రాష్ట్రపతి అధికారం
373 వ అధికరణ: ముందు జాగ్రత్త నిర్భంధం కేసులలో రాష్ట్రపతి అధికారాలు
374 వ అధికరణ: ఫెడరల్ కోర్టు మరియు ప్రీవికౌన్సిల్ న్యాయమూర్తులను గురించి మరియు ఆకోర్టులలో విచారణ కొరక్తె ఉన్నకేసులను గురించి
375 వ అధికరణ: ఈ సంవిధానం అమలుకు ముందు ఉన్న కోర్టులు. అందలి అధికారులు తమ హోదాలలో కొనసాగుదురు
376 వ అధికరణ: హ్తెకోర్టు న్యాయమూర్తుల గురించి
377 వ అధికరణ: కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గురించి
378 వ అధికరణ: పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి
378 ఎ వ అధికరణ: ఆంధ్రప్రదేశ్ శాసనసభ కాలపరిమితి గురించి
379-391 వ అధికరణలు : ఉపసంహరించబడినవి
392 వ అధికరణ: చిక్కులను పరిష్కరించుట కొరకు రాష్ట్రపతికి గల అధికారములు
20 వ భాగం: సంవిధానములో మార్పులు
20 వ భాగం: సంవిధానములో మార్పులు
368 వ అధికరణ: సంవిధానములో మార్పు చేయు అధికారము అందుకొరక్తె అనుసరించిన విధానము
368 వ అధికరణ: సంవిధానములో మార్పు చేయు అధికారము అందుకొరక్తె అనుసరించిన విధానము
19 వ భాగం: ఇతరములు
19 వ భాగం: ఇతరములు
361 వ అధికరణ: రాష్ట్రపతి,గవర్నర్,రాజ ప్రముఖులు - రక్షణలు
361 ఎ వ అధిఅకరణ: పార్లమెంట్ మరియు శాసనసభ సమావేశాలలో జరుగు కార్యకలాపాల ప్రచురణ
362 వ అధికరణ: ఉపసంహరించబడినది
363 వ అధికరణ: సంస్థానాధీశులతో చేసుకున్న ఒప్పందాలప్తె కోర్టులకు ప్రమేయం ఉండరాదు
363 ఎ వ అధికరణ: రాజ్యాభరణముల రద్దు
364 వ అధికరణ: నౌకాశ్రయముల, విమానాశ్రయములు
365 వ అధికరణ: యూనియన్ ఆదేశాలను రాష్ట్రలు అమలుచేయకపోతే
366 వ అధికరణ: నిర్వచనములు
367 వ అధికరణ: వివరణ
18 వ భాగం:అత్యవసర పరిస్థితి
18 వ భాగం:అత్యవసర పరిస్థితి
352 వ అధికరణ: అత్యవసర పరిస్థితి ప్రకటన
353 వ అధికరణ: అత్యవసర పరిస్థితి ప్రకటన ప్రభావం
354 వ అధికరణ: అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు యూనియన్ మరియు రాష్ట్రముల మధ్య రెవెన్యూ పంపిణీ
355 వ అధికరణ: రాష్ట్రములలో శాంతిభద్రతల పరిరక్షణ, వీదేశీ దండయాత్ర నివారణ,యూనియన్ బాద్యత
356 వ అధికరణ: రాష్త్రములలో సంవిధానానుసర పరిపాలన భంగపడితే గవర్నర్ పాలన
357 వ అధికరణ: ప్తె అధికరణలను అనుసరించి ప్రకటన చేసినచో రాష్ట్ర శాసనసభల శాసనాధికారం యూనియన్ కు చెందును
358 వ అధికరణ: అత్యవసర పరిస్థితులలో అధికరణ-19 నిలుపుచచేయబడును
359 వ అధికరణ: అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నపుడు 3 వ భాగంలోని హక్కుల నిలుపుదల
3 9 ఎ వ అధికరణ: : ఉపసంహరించబడినది
360 వ అధికరణ : ఆర్థిక అత్యవసర పరిస్థితి
352 వ అధికరణ: అత్యవసర పరిస్థితి ప్రకటన
353 వ అధికరణ: అత్యవసర పరిస్థితి ప్రకటన ప్రభావం
354 వ అధికరణ: అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు యూనియన్ మరియు రాష్ట్రముల మధ్య రెవెన్యూ పంపిణీ
355 వ అధికరణ: రాష్ట్రములలో శాంతిభద్రతల పరిరక్షణ, వీదేశీ దండయాత్ర నివారణ,యూనియన్ బాద్యత
356 వ అధికరణ: రాష్త్రములలో సంవిధానానుసర పరిపాలన భంగపడితే గవర్నర్ పాలన
357 వ అధికరణ: ప్తె అధికరణలను అనుసరించి ప్రకటన చేసినచో రాష్ట్ర శాసనసభల శాసనాధికారం యూనియన్ కు చెందును
358 వ అధికరణ: అత్యవసర పరిస్థితులలో అధికరణ-19 నిలుపుచచేయబడును
359 వ అధికరణ: అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నపుడు 3 వ భాగంలోని హక్కుల నిలుపుదల
3 9 ఎ వ అధికరణ: : ఉపసంహరించబడినది
360 వ అధికరణ : ఆర్థిక అత్యవసర పరిస్థితి
17 వ భాగం:రాజభాషలు
17 వ భాగం:రాజభాషలు
యూనియన్ రాజభాష
343 వ అధికరణ: యూనియన్ రాజభాష
344 వ అధికరణ: రాజభాషప్తె పార్లమెంట్ నియమించు కమీషన్ మరియు కమీటీలు
ప్రాంతీయ భాషలు
345 వ అధికరణ: రాష్ట్రములలోని రాజభాషలు
346 వ అధికరణ: రాష్ట్రముల మధ్య, రాష్ట్రములూ మరియు యూనియన్ మధ్య ఉపయోగించవలసిన రాజభాష
347 వ అధికరణ: రాష్ట్రములలో ప్రాంతీయ భాషలు
సర్వోన్నత న్యాయస్థానము, హ్తెకోర్టులు ఉపయోగించు భాష
348 వ అధికరణ: సర్వోన్నత న్యాయస్థానము, హ్తెకోర్టులు మరియు చట్టాలలోనూ ఉపయోగించవలసిన భాష
349 వ అధికరణ: భాషా సమస్యలప్తె చట్టములు
ప్రత్యేక ఆదేశాలు
350 వ అధికరణ:ఇంబ్బందుల నివారణక్తె సమర్పించు అర్జీల భాషలు
350 ఎ వ అధికరణ: మాతృభాషల ప్రోత్సాహకర వసతులు
350 బి వ అధికరణ: స్పెషల్ ఆఫిసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్
351 వ అధికరణ: హిందీ భాషాభివృద్ధి
యూనియన్ రాజభాష
343 వ అధికరణ: యూనియన్ రాజభాష
344 వ అధికరణ: రాజభాషప్తె పార్లమెంట్ నియమించు కమీషన్ మరియు కమీటీలు
ప్రాంతీయ భాషలు
345 వ అధికరణ: రాష్ట్రములలోని రాజభాషలు
346 వ అధికరణ: రాష్ట్రముల మధ్య, రాష్ట్రములూ మరియు యూనియన్ మధ్య ఉపయోగించవలసిన రాజభాష
347 వ అధికరణ: రాష్ట్రములలో ప్రాంతీయ భాషలు
సర్వోన్నత న్యాయస్థానము, హ్తెకోర్టులు ఉపయోగించు భాష
348 వ అధికరణ: సర్వోన్నత న్యాయస్థానము, హ్తెకోర్టులు మరియు చట్టాలలోనూ ఉపయోగించవలసిన భాష
349 వ అధికరణ: భాషా సమస్యలప్తె చట్టములు
ప్రత్యేక ఆదేశాలు
350 వ అధికరణ:ఇంబ్బందుల నివారణక్తె సమర్పించు అర్జీల భాషలు
350 ఎ వ అధికరణ: మాతృభాషల ప్రోత్సాహకర వసతులు
350 బి వ అధికరణ: స్పెషల్ ఆఫిసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్
351 వ అధికరణ: హిందీ భాషాభివృద్ధి
16 వ భాగం: కొన్ని తరగతుల రక్షణక్తె ప్రత్యేకాంశాలు
16 వ భాగం: కొన్ని తరగతుల రక్షణక్తె ప్రత్యేకాంశాలు
330 వ అధికరణ: లోక్సభలో షెడ్యూల్డ్ కులాల వారికి, షెడ్యూల్డ్ తెగల వారికీ స్థానాల కేటాయింపు
331 వ అధికరణ: లోక్సభలో ఆంగ్లో ఇండియన్ లకు ప్రాతినిధ్యం
332 వ అధికరణ: శాసనసభలలో షెడ్యూల్డ్ కులాల వారికి, షెడ్యూల్డ్ తెగల వారికీ స్థానాల కేటాయింపు
333 వ అధికరణ: శాసనసభలలో ఆంగ్లో ఇండియన్ లకు ప్రాతినిధ్యం
334 వ అధికరణ: ప్తె కేటాయింపులు 50 సంవత్సరముల అనంతరం కొనసాగరాదు
335 వ అధికరణ: షెడ్యూల్డ్ కులాల వారికి, షెడ్యూల్డ్ తెగల వారికీ ప్రభుత్వోద్యోగాలలో హక్కుల గుర్తింపు
336 వ అధికరణ: ఆంగ్లో ఇండియన్ లకు కొన్ని శాఖలలో ఉద్యోగావకాశాలు
337 వ అధికరణ: ఆంగ్లో ఇండియన్ ల విద్యాభివృద్ధికి ప్రత్యేక గ్రాంట్స్
338 వ అధికరణ: నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్
338 ఎ వ అధికరణ: నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ అండ్ ట్త్రెబ్స్
339 వ అధికరణ: షెడ్యూల్ద్ ఎరియాస్ ప్తె యూనియన్ పరిపాలన
340 వ అధికరణ: వెనుకబడిన తరగతుల స్థితిగతులను విచారించే నిమిత్తం కమీషన్ నియామకం
341 వ అధికరణ: షెడ్యూల్ద్ తరగతులు
342 వ అధికరణ: షెడ్యూల్ద్ తెగలు
330 వ అధికరణ: లోక్సభలో షెడ్యూల్డ్ కులాల వారికి, షెడ్యూల్డ్ తెగల వారికీ స్థానాల కేటాయింపు
331 వ అధికరణ: లోక్సభలో ఆంగ్లో ఇండియన్ లకు ప్రాతినిధ్యం
332 వ అధికరణ: శాసనసభలలో షెడ్యూల్డ్ కులాల వారికి, షెడ్యూల్డ్ తెగల వారికీ స్థానాల కేటాయింపు
333 వ అధికరణ: శాసనసభలలో ఆంగ్లో ఇండియన్ లకు ప్రాతినిధ్యం
334 వ అధికరణ: ప్తె కేటాయింపులు 50 సంవత్సరముల అనంతరం కొనసాగరాదు
335 వ అధికరణ: షెడ్యూల్డ్ కులాల వారికి, షెడ్యూల్డ్ తెగల వారికీ ప్రభుత్వోద్యోగాలలో హక్కుల గుర్తింపు
336 వ అధికరణ: ఆంగ్లో ఇండియన్ లకు కొన్ని శాఖలలో ఉద్యోగావకాశాలు
337 వ అధికరణ: ఆంగ్లో ఇండియన్ ల విద్యాభివృద్ధికి ప్రత్యేక గ్రాంట్స్
338 వ అధికరణ: నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్
338 ఎ వ అధికరణ: నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ అండ్ ట్త్రెబ్స్
339 వ అధికరణ: షెడ్యూల్ద్ ఎరియాస్ ప్తె యూనియన్ పరిపాలన
340 వ అధికరణ: వెనుకబడిన తరగతుల స్థితిగతులను విచారించే నిమిత్తం కమీషన్ నియామకం
341 వ అధికరణ: షెడ్యూల్ద్ తరగతులు
342 వ అధికరణ: షెడ్యూల్ద్ తెగలు
15 వ భాగం: ఎన్నికలు
15 వ భాగం: ఎన్నికలు;
324 వ అధికరణ: ఎన్నికల కమీషన్ అధికారములు
325 వ అధికరణ: ఓటర్ల జాబితాలో చేర్చబడుటకు మత,జాతి,కుల,లింగ భేదములు అడ్దురాకూడదు
326 వ అధికరణ: వయోజన ఓటు హక్కు
327 వ అధికరణ: రాష్ట్ర శాసనసభల ఎన్నికను గురించి చట్టాలను చేయు అధికారం పార్లమెంట్ కు కలదు
328 వ అధికరణ: ఆధికరణ 327 క్రింద పార్లమెంట్ శాసనసభలను గురించి చట్టాలను చేయనిచో శాసనసభలను గురించి చట్టాలను చేయనిచో శాసనసభలు తత్సంబంధిత చట్టాలను చేయవచ్చును.
329 వ అధికరణ: ఎన్నికలు తత్సంబంధిత విషయములప్తె కోర్టులు జోక్యం చేసుకొనరాదు
329 ఎ వ అధికరణ; ఉపసంహరింపబడినది
324 వ అధికరణ: ఎన్నికల కమీషన్ అధికారములు
325 వ అధికరణ: ఓటర్ల జాబితాలో చేర్చబడుటకు మత,జాతి,కుల,లింగ భేదములు అడ్దురాకూడదు
326 వ అధికరణ: వయోజన ఓటు హక్కు
327 వ అధికరణ: రాష్ట్ర శాసనసభల ఎన్నికను గురించి చట్టాలను చేయు అధికారం పార్లమెంట్ కు కలదు
328 వ అధికరణ: ఆధికరణ 327 క్రింద పార్లమెంట్ శాసనసభలను గురించి చట్టాలను చేయనిచో శాసనసభలను గురించి చట్టాలను చేయనిచో శాసనసభలు తత్సంబంధిత చట్టాలను చేయవచ్చును.
329 వ అధికరణ: ఎన్నికలు తత్సంబంధిత విషయములప్తె కోర్టులు జోక్యం చేసుకొనరాదు
329 ఎ వ అధికరణ; ఉపసంహరింపబడినది
14 ఎ భాగం: ట్రిబ్యునల్స్
14 ఎ భాగం: ట్రిబ్యునల్స్
323 ఎ వ అధికరణ: ప్రభుత్వోద్యోగులకు పరిమితమైన ఎడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్
323 బి వ అధికరణ: వేరే అన్ని ఇతర వ్యవహారాలను గురించిన ట్రిబ్యునల్స్
323 ఎ వ అధికరణ: ప్రభుత్వోద్యోగులకు పరిమితమైన ఎడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్
323 బి వ అధికరణ: వేరే అన్ని ఇతర వ్యవహారాలను గురించిన ట్రిబ్యునల్స్
14 వ భాగం: యూనియన్ మరియు రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు
14 వ భాగం: యూనియన్ మరియు రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు ;
14 వ భాగం: యూనియన్ మరియు రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు
ఉద్యోగులు
308 వ అధికరణ: వివరణ
309 వ అధికరణ: యూనియన్ మరియు రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల నియామకం, షరతులు
310 వ అధికరణ: ఉద్యోగుల పదవీ కాలము
311 వ అధికరణ: ఉద్యోగుల ప్తె క్రమశిక్షణా చర్యలు
312 వ అధికరణ: ఆలిండియా సర్విసెస్
312 ఎ అధికరణ: ఉద్యోగుల షరతులను నిర్ణయించు, మార్పు చేయు, ఉపసంహరించు అధికారం
313 వ అధికరణ: సంధికాలపు సమస్యల పరిష్కారము
314 వ అధికరణ: ఉపసంహరించబడినది
పబ్లిక్ సర్విస్ కమీషన్
315 వ అధికరణ: యూనియన్ పబ్లిక్ సర్విస్ కమీషన్, రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమీషన్ లు
316 వ అధికరణ: సభ్యుల నియామకం, షరతులు
317 వ అధికరణ: పబ్లిక్ సర్విస్ కమీషన్ సభ్యుల తొలగింపు, తాత్కాలిక నిలుపుదల
318 వ అధికరణ: పబ్లిక్ సర్విస్ కమీషన్ సభ్యుల మరియు సిబ్బంది సేవాషరతులప్తె రెగ్యులేషన్స్
319 వ అధికరణ: పబ్లిక్ సర్విస్ కమీషన్ సభ్యులు పదవి నుంచి వ్తెబొలగిన అనంతరం ఇతర ప్రభుత్వ హోదాలకు అర్హులు కారు
320 వ అధికరణ: పబ్లిక్ సర్విస్ కమీషన్ ల కర్తవ్యములు .
321 వ అధికరణ: పబ్లిక్ సర్విస్ కమీషన్ విధుల విస్తరణ
322 వ అధికరణ: పబ్లిక్ సర్విస్ కమీషన్ లకు అగు ఖర్చులు
323 వ అధికరణ: పబ్లిక్ సర్విస్ కమీషన్ నివేదికలు
14 వ భాగం: యూనియన్ మరియు రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు
ఉద్యోగులు
308 వ అధికరణ: వివరణ
309 వ అధికరణ: యూనియన్ మరియు రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల నియామకం, షరతులు
310 వ అధికరణ: ఉద్యోగుల పదవీ కాలము
311 వ అధికరణ: ఉద్యోగుల ప్తె క్రమశిక్షణా చర్యలు
312 వ అధికరణ: ఆలిండియా సర్విసెస్
312 ఎ అధికరణ: ఉద్యోగుల షరతులను నిర్ణయించు, మార్పు చేయు, ఉపసంహరించు అధికారం
313 వ అధికరణ: సంధికాలపు సమస్యల పరిష్కారము
314 వ అధికరణ: ఉపసంహరించబడినది
పబ్లిక్ సర్విస్ కమీషన్
315 వ అధికరణ: యూనియన్ పబ్లిక్ సర్విస్ కమీషన్, రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమీషన్ లు
316 వ అధికరణ: సభ్యుల నియామకం, షరతులు
317 వ అధికరణ: పబ్లిక్ సర్విస్ కమీషన్ సభ్యుల తొలగింపు, తాత్కాలిక నిలుపుదల
318 వ అధికరణ: పబ్లిక్ సర్విస్ కమీషన్ సభ్యుల మరియు సిబ్బంది సేవాషరతులప్తె రెగ్యులేషన్స్
319 వ అధికరణ: పబ్లిక్ సర్విస్ కమీషన్ సభ్యులు పదవి నుంచి వ్తెబొలగిన అనంతరం ఇతర ప్రభుత్వ హోదాలకు అర్హులు కారు
320 వ అధికరణ: పబ్లిక్ సర్విస్ కమీషన్ ల కర్తవ్యములు .
321 వ అధికరణ: పబ్లిక్ సర్విస్ కమీషన్ విధుల విస్తరణ
322 వ అధికరణ: పబ్లిక్ సర్విస్ కమీషన్ లకు అగు ఖర్చులు
323 వ అధికరణ: పబ్లిక్ సర్విస్ కమీషన్ నివేదికలు
13 వ భాగం: దేశవ్యాప్తంగా వ్యాపార వాణిజ్యసంసర్గముల యందు స్వేచ్ఛ
13 వ భాగం: దేశవ్యాప్తంగా వ్యాపార వాణిజ్యసంసర్గముల యందు స్వేచ్ఛ
301 వ అధికరణ: వ్యాపార వాణిజ్య మరియు సంసర్గముల యందు స్వేచ్ఛ
302 వ అధికరణ: వ్యాపార, వాణిజ్యాలప్తె ఆంక్షలను విధించే అధికారము పార్లమెంట్ కు ఉన్నది
303 వ అధికరణ: వ్యాపార, వాణిజ్యాల నింయంత్రణప్తె రాష్ట్రలకు, యూనియన్ కు ఉన్న అధికారల పరిమితి
304 వ అధికరణ: రాష్ట్రముల మధ్య జరిగే వ్యాపార, వాణిజ్యాలను గురించిన ఆంక్షలు
305 వ అధికరణ: ఇప్పటికే అమలులో ఉన్న చట్టాల మినహయింపు, ప్రభుత్వ గుత్తాధికార సంస్థలు
306 వ అధికరణ: ఉపసంహరించబదినది
307 వ అధికరణ: ఆధికరణ 301 నుండి ఆధికరణ 304 లోని అంశాల అమలుకొరకు స్థాపించు ప్రాధికార సంస్థ
301 వ అధికరణ: వ్యాపార వాణిజ్య మరియు సంసర్గముల యందు స్వేచ్ఛ
302 వ అధికరణ: వ్యాపార, వాణిజ్యాలప్తె ఆంక్షలను విధించే అధికారము పార్లమెంట్ కు ఉన్నది
303 వ అధికరణ: వ్యాపార, వాణిజ్యాల నింయంత్రణప్తె రాష్ట్రలకు, యూనియన్ కు ఉన్న అధికారల పరిమితి
304 వ అధికరణ: రాష్ట్రముల మధ్య జరిగే వ్యాపార, వాణిజ్యాలను గురించిన ఆంక్షలు
305 వ అధికరణ: ఇప్పటికే అమలులో ఉన్న చట్టాల మినహయింపు, ప్రభుత్వ గుత్తాధికార సంస్థలు
306 వ అధికరణ: ఉపసంహరించబదినది
307 వ అధికరణ: ఆధికరణ 301 నుండి ఆధికరణ 304 లోని అంశాల అమలుకొరకు స్థాపించు ప్రాధికార సంస్థ
12 వభాగం: ద్రవ్యం, ఆస్తి ఒప్పందాలు మరియు దావాలు
12 వభాగం: ద్రవ్యం, ఆస్తి ఒప్పందాలు మరియు దావాలు
ద్రవ్య సాదరణ విషయములు
264 వ అధికరణ: వివరణ
265 వ అధికరణ: చట్టం లేనిచో పన్ను ఉండదు
266 వ అధికరణ: యూనియన్ మరియు రాష్ట్రములకు చెందిన సంచితనిధి పబ్లిక్ అక్కౌంట్స్
267 వ అధికరణ: అకస్మిక నిధి యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య ఆదాయాల పంపిణీ
268 వ అధికరణ: యూనియన్ విధించు డ్యూటీలు- రాష్ట్రములు వసూలు చేయుట, వినియోగించుట
268 వ అధికరణ: సేవలప్తె పన్ను-యూనియన్ ప్రభుత్వంచే విధింపు- యూనియన్ మరియు రాష్ట్ర ప్రభుత్వములచే వసూలు-యూనియన్ రాష్ట్ర ప్రభుత్వముల కొరకు వినియోగము
269 వ అధికరణ: యూనియన్ విధించి వసూలు చేయు పన్నులు - రాష్ట్రములకు పంచుట
270 వ అధికరణ: యూనియన్ విధించి వసూలు చేయు పన్నులు - యూనియన్ రాష్ట్రములకు పంచుట
271 వ అధికరణ: యూనియన్ ప్రయోజనాల కొరకు విధించే సర్ ఛార్జి
272 వ అధికరణ: ఉపసహరించబడినది
273 వ అధికరణ: ఎక్స్ పొర్టు డ్యూటి బదులు గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ - జ్యూట్ మరియు జ్యూట్ ప్రోడక్ట్స్
274 వ అధికరణ: రాష్ట్రములకు ఆసక్తి ఉన్న పన్నులను గురించి రాష్ట్రపతి సిఫార్సు ఆవశ్యకత
275 వ అధికరణ:యూనియన్ నుంచి కొన్ని రాష్ట్రములకు అందిచే గ్రాంట్స్
276 వ అధికరణ: వృత్తి, వ్యాపారం, ఆరోగ్యం మరియు ఇతర సర్వీసులప్తెన విధించు పన్ను
277 వ అధికరణ: మినహయింపులు
278 వ అధికరణ: ఉపసహరించబడినది
279 వ అధికరణ: నెట్ ప్రోసిడ్స్ ను లెఖ్ఖించు విధానము
280 వ అధికరణ: ఫ్తెనాన్స్ కమీషన్
281 వ అధికరణ: ఫ్తెనాన్స్ కమీషన్ సిఫార్సులు
ఇతర ద్రవ్య విషయములు
282 వ అధికరణ: యూనియన్ మరియు రాష్ట్రప్రభుత్వములు వారి ఆదాయం నుంచి చేయు ఖర్చులు
283 వ అధికరణ: సంచిత నిధి, కంటింజెన్స్ ఫండ్ మరియు పబ్లిక్ అక్కౌంట్స్ ఆధీనము సంరక్షణ
284 వ అధికరణ: కోర్టులలోను పబ్లిక్ ఆఫీసర్ వద్ద జమపడే డిపాజిట్లు స్వాధీనము
285 వ అధికరణ: రాష్ట్రాలు విధించే పన్నులనుంచి యూనియన్ విధించే పన్ను ఉండరాదు
286 వ అధికరణ: వస్తువుల అమ్మకం, కొనుగోళ్ళ విలువలప్తె పన్ను విధింపు గురించిన ఆంక్షలు
287 వ అధికరణ: విద్యుత్ ప్తె పన్నుల మినహయింపు
288 వ అధికరణ: నీరు, విద్యుత్ లప్తె రాష్ట్రాలు విధించే పన్నులప్తె మినహయింపులు
289 వ అధికరణ: రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులప్తె యూనియన్ విధించే పన్ను ఉండరాదు
290 వ అధికరణ: యూనియన్ మరియు రాష్ట్రముల మధ్య కొన్ని లెఖ్ఖల సర్దుబాటు
29 ఎ) వ అధికరణ: దేవస్వం నిధులు
291 వ అధికరణ: ఉపసహరించబడినది
రుణ సేకరణ:
292 వ అధికరణ: యూనియన్ ప్రభుత్వ రుణ సేకరణ
293 వ అధికరణ: రాష్ట్ర ప్రభుత్వ రుణ సేకరణ
ఆస్తులు, ఒప్పందాలు,హక్కులు,బాద్యతలు,కర్తవ్యాలు, దావాలు
294 వ అధికరణ: దేశ విభజన మూలంగా సంక్రమించిన ఆస్తులు బాద్యతలు
295 వ అధికరణ: ఇతరత్రా పార్టు బి రాష్ట్రాల ద్వారా సంక్రమించిన ఆస్తులు, బాద్యతలు
296 వ అధికరణ: వారసులు లేని వారి ఆస్తి
297 వ అధికరణ: టెరిటొరియల్ వాటర్స్, కాంటినెంటల్ షెల్ఫ్ లోని విలువ్తెన ఆస్తులు అన్నీ యూనియన్ కు చెందును
298 వ అధికరణ: ప్రభుత్వాలకు వ్యాపారం చేసే హక్కు
299 వ అధికరణ: ప్రభుత్వము చేసుకొనే ఒప్పందములు
300 వ అధికరణ: వాజ్యములు
ద్రవ్య సాదరణ విషయములు
264 వ అధికరణ: వివరణ
265 వ అధికరణ: చట్టం లేనిచో పన్ను ఉండదు
266 వ అధికరణ: యూనియన్ మరియు రాష్ట్రములకు చెందిన సంచితనిధి పబ్లిక్ అక్కౌంట్స్
267 వ అధికరణ: అకస్మిక నిధి యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య ఆదాయాల పంపిణీ
268 వ అధికరణ: యూనియన్ విధించు డ్యూటీలు- రాష్ట్రములు వసూలు చేయుట, వినియోగించుట
268 వ అధికరణ: సేవలప్తె పన్ను-యూనియన్ ప్రభుత్వంచే విధింపు- యూనియన్ మరియు రాష్ట్ర ప్రభుత్వములచే వసూలు-యూనియన్ రాష్ట్ర ప్రభుత్వముల కొరకు వినియోగము
269 వ అధికరణ: యూనియన్ విధించి వసూలు చేయు పన్నులు - రాష్ట్రములకు పంచుట
270 వ అధికరణ: యూనియన్ విధించి వసూలు చేయు పన్నులు - యూనియన్ రాష్ట్రములకు పంచుట
271 వ అధికరణ: యూనియన్ ప్రయోజనాల కొరకు విధించే సర్ ఛార్జి
272 వ అధికరణ: ఉపసహరించబడినది
273 వ అధికరణ: ఎక్స్ పొర్టు డ్యూటి బదులు గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ - జ్యూట్ మరియు జ్యూట్ ప్రోడక్ట్స్
274 వ అధికరణ: రాష్ట్రములకు ఆసక్తి ఉన్న పన్నులను గురించి రాష్ట్రపతి సిఫార్సు ఆవశ్యకత
275 వ అధికరణ:యూనియన్ నుంచి కొన్ని రాష్ట్రములకు అందిచే గ్రాంట్స్
276 వ అధికరణ: వృత్తి, వ్యాపారం, ఆరోగ్యం మరియు ఇతర సర్వీసులప్తెన విధించు పన్ను
277 వ అధికరణ: మినహయింపులు
278 వ అధికరణ: ఉపసహరించబడినది
279 వ అధికరణ: నెట్ ప్రోసిడ్స్ ను లెఖ్ఖించు విధానము
280 వ అధికరణ: ఫ్తెనాన్స్ కమీషన్
281 వ అధికరణ: ఫ్తెనాన్స్ కమీషన్ సిఫార్సులు
ఇతర ద్రవ్య విషయములు
282 వ అధికరణ: యూనియన్ మరియు రాష్ట్రప్రభుత్వములు వారి ఆదాయం నుంచి చేయు ఖర్చులు
283 వ అధికరణ: సంచిత నిధి, కంటింజెన్స్ ఫండ్ మరియు పబ్లిక్ అక్కౌంట్స్ ఆధీనము సంరక్షణ
284 వ అధికరణ: కోర్టులలోను పబ్లిక్ ఆఫీసర్ వద్ద జమపడే డిపాజిట్లు స్వాధీనము
285 వ అధికరణ: రాష్ట్రాలు విధించే పన్నులనుంచి యూనియన్ విధించే పన్ను ఉండరాదు
286 వ అధికరణ: వస్తువుల అమ్మకం, కొనుగోళ్ళ విలువలప్తె పన్ను విధింపు గురించిన ఆంక్షలు
287 వ అధికరణ: విద్యుత్ ప్తె పన్నుల మినహయింపు
288 వ అధికరణ: నీరు, విద్యుత్ లప్తె రాష్ట్రాలు విధించే పన్నులప్తె మినహయింపులు
289 వ అధికరణ: రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులప్తె యూనియన్ విధించే పన్ను ఉండరాదు
290 వ అధికరణ: యూనియన్ మరియు రాష్ట్రముల మధ్య కొన్ని లెఖ్ఖల సర్దుబాటు
29 ఎ) వ అధికరణ: దేవస్వం నిధులు
291 వ అధికరణ: ఉపసహరించబడినది
రుణ సేకరణ:
292 వ అధికరణ: యూనియన్ ప్రభుత్వ రుణ సేకరణ
293 వ అధికరణ: రాష్ట్ర ప్రభుత్వ రుణ సేకరణ
ఆస్తులు, ఒప్పందాలు,హక్కులు,బాద్యతలు,కర్తవ్యాలు, దావాలు
294 వ అధికరణ: దేశ విభజన మూలంగా సంక్రమించిన ఆస్తులు బాద్యతలు
295 వ అధికరణ: ఇతరత్రా పార్టు బి రాష్ట్రాల ద్వారా సంక్రమించిన ఆస్తులు, బాద్యతలు
296 వ అధికరణ: వారసులు లేని వారి ఆస్తి
297 వ అధికరణ: టెరిటొరియల్ వాటర్స్, కాంటినెంటల్ షెల్ఫ్ లోని విలువ్తెన ఆస్తులు అన్నీ యూనియన్ కు చెందును
298 వ అధికరణ: ప్రభుత్వాలకు వ్యాపారం చేసే హక్కు
299 వ అధికరణ: ప్రభుత్వము చేసుకొనే ఒప్పందములు
300 వ అధికరణ: వాజ్యములు
11 వ భాగం: యూనియన్ ,రాష్ట్రల మధ్య సంబంధాలు
11 వ భాగం: యూనియన్ ,రాష్ట్రల మధ్య సంబంధాలు
చాట్టాలను చేసే అధికారాలను గురించి
245 వ అధికరణ: శాసనాలను చేయుటలో పార్లమెంట్ కు,రాష్ట్ర శాసనసభలకు ఉన్న అధికారపరిధి
246 వ అధికరణ: పార్లమెంట్ కు, శాసనసభలకు కేటాయించిన అంశాలు - జాబితాలు
247 వ అధికరణ: అదనపు కోర్టులను స్థాపించు అధికారము
248 వ అధికరణ: మిగిలిన అంశాలప్తె శాసనాలను చేసే అధికారము
249 వ అధికరణ: రాష్ట్ర శాసనసభలకు కేటాయించిన అంశాలప్తె జాతి శ్రేయస్సు దృష్ట్యా పార్లమెంట్ చాట్టాలను చేయవచ్చు
250 వ అధికరణ: అత్యవసర పరిస్థితి అమలులో ఉన్న కాలములో రాష్ట్ర జాబితాలోని అంశాలప్తె పార్లమెంట్ శాసనాలను చేయవచ్చు
251 వ అధికరణ: పార్లమెంట్ చేయు చాట్టములకు రాష్ట్ర శాసనసభలు చేయు చాట్టములకు మధ్య వ్తెరుధ్యం ఉంటే
252 వ అధికరణ: రెండు అంతకంటే మించిన రాష్టములు తమ కొరకు ఏదేని శాసనాన్ని చేయమని కోరితే పార్లమెంట్ వాటన్నిటికి అనువర్తించు శాసనాన్ని చేయవచ్చు
253 వ అధికరణ: అంతర్జాతీయ ఒప్పందాల అమలుకొరకు చేయు చట్టాలను పార్లమెంట్ మాత్రమే చేయగలదు
254 వ అధికరణ: పార్లమెంట్ చేసిన చట్టము శాసనసభ చేసిన చట్టాల మధ్య వ్తెరుధ్యం
255 వ అధికరణ: ముందుగా సిపార్సులను పొందవలెనని ఎక్కడ్తెనా వుంటే అది విధానానికి సంబంధించిన షరతు అని గుర్తించాలి
యూనియన్ మరియు రాష్ట్రముల మధ్య పరిపాలన సంబంధాలు సాధారణ విషయములు
256 వ అధికరణ: యూనియన్ మరియు రాష్ట్రముల భాద్యతలు
257 వ అధికరణ: రాష్ట్రములప్తె యూనియన్ కు ఉన్న అదుపు
257 ఎ వ అధికరణ: ఉపసహరించబడినది
258 వ అధికరణ: రాష్ట్రలకు, యూనియన్ కు కల అధికారము కొన్ని పరిస్థితులలొ దత్తాధికారమివ్వవచ్చు
258 ఎ వ అధికరణ: రాష్ట్రలు కూడా తమ కార్యకలపాలను యూనియన్ కు దత్తపరచవచ్చు
259 వ అధికరణ: ఉపసహరించబడినది
260 వ అధికరణ: భారతదేశానికి ఆవల ఉన్న ప్రదేశాల పరిపాలను యూనియన్ చేపట్టవచ్చు
261 వ అధికరణ: యూనియన్ మరియు రాష్ట్రములు చేసే అన్ని చర్యలకు వారి రికార్డులకు సర్వత్రా గుర్తింపు: న్యాయస్థానాల తీర్పులకు సర్వత్రా గుర్తింపు
నదీజలాలప్తె వివాదములు
262 వ అధికరణ: అంతర్రాష్ట్ర నీటి వనరులు,నదులప్తె పరిష్కారం
రాష్ట్రముల మధ్య సహయసహకారములు
263 వ అధికరణ: ఇంటర్ స్టేట్ కౌన్సిల్
చాట్టాలను చేసే అధికారాలను గురించి
245 వ అధికరణ: శాసనాలను చేయుటలో పార్లమెంట్ కు,రాష్ట్ర శాసనసభలకు ఉన్న అధికారపరిధి
246 వ అధికరణ: పార్లమెంట్ కు, శాసనసభలకు కేటాయించిన అంశాలు - జాబితాలు
247 వ అధికరణ: అదనపు కోర్టులను స్థాపించు అధికారము
248 వ అధికరణ: మిగిలిన అంశాలప్తె శాసనాలను చేసే అధికారము
249 వ అధికరణ: రాష్ట్ర శాసనసభలకు కేటాయించిన అంశాలప్తె జాతి శ్రేయస్సు దృష్ట్యా పార్లమెంట్ చాట్టాలను చేయవచ్చు
250 వ అధికరణ: అత్యవసర పరిస్థితి అమలులో ఉన్న కాలములో రాష్ట్ర జాబితాలోని అంశాలప్తె పార్లమెంట్ శాసనాలను చేయవచ్చు
251 వ అధికరణ: పార్లమెంట్ చేయు చాట్టములకు రాష్ట్ర శాసనసభలు చేయు చాట్టములకు మధ్య వ్తెరుధ్యం ఉంటే
252 వ అధికరణ: రెండు అంతకంటే మించిన రాష్టములు తమ కొరకు ఏదేని శాసనాన్ని చేయమని కోరితే పార్లమెంట్ వాటన్నిటికి అనువర్తించు శాసనాన్ని చేయవచ్చు
253 వ అధికరణ: అంతర్జాతీయ ఒప్పందాల అమలుకొరకు చేయు చట్టాలను పార్లమెంట్ మాత్రమే చేయగలదు
254 వ అధికరణ: పార్లమెంట్ చేసిన చట్టము శాసనసభ చేసిన చట్టాల మధ్య వ్తెరుధ్యం
255 వ అధికరణ: ముందుగా సిపార్సులను పొందవలెనని ఎక్కడ్తెనా వుంటే అది విధానానికి సంబంధించిన షరతు అని గుర్తించాలి
యూనియన్ మరియు రాష్ట్రముల మధ్య పరిపాలన సంబంధాలు సాధారణ విషయములు
256 వ అధికరణ: యూనియన్ మరియు రాష్ట్రముల భాద్యతలు
257 వ అధికరణ: రాష్ట్రములప్తె యూనియన్ కు ఉన్న అదుపు
257 ఎ వ అధికరణ: ఉపసహరించబడినది
258 వ అధికరణ: రాష్ట్రలకు, యూనియన్ కు కల అధికారము కొన్ని పరిస్థితులలొ దత్తాధికారమివ్వవచ్చు
258 ఎ వ అధికరణ: రాష్ట్రలు కూడా తమ కార్యకలపాలను యూనియన్ కు దత్తపరచవచ్చు
259 వ అధికరణ: ఉపసహరించబడినది
260 వ అధికరణ: భారతదేశానికి ఆవల ఉన్న ప్రదేశాల పరిపాలను యూనియన్ చేపట్టవచ్చు
261 వ అధికరణ: యూనియన్ మరియు రాష్ట్రములు చేసే అన్ని చర్యలకు వారి రికార్డులకు సర్వత్రా గుర్తింపు: న్యాయస్థానాల తీర్పులకు సర్వత్రా గుర్తింపు
నదీజలాలప్తె వివాదములు
262 వ అధికరణ: అంతర్రాష్ట్ర నీటి వనరులు,నదులప్తె పరిష్కారం
రాష్ట్రముల మధ్య సహయసహకారములు
263 వ అధికరణ: ఇంటర్ స్టేట్ కౌన్సిల్
Subscribe to:
Comments (Atom)